Ram Mandir: రామ మందిరం తెరుచుకోగానే ‘ముహూర్తం డెలివరీ’.. మగబిడ్డ జననం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Mandir: అయోధ్యలో శ్రీరాముడు కొలువుదీరాడు. రామ మందిరంలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో ఈ రోజు భవ్య రామాలయం ప్రారంభమైంది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా, దేశంలోని పలు రంగాలకు చెందిన 7000 మందికి పైగా అతిథులు, లక్షలాది మంది రామభక్తులు ఈ మహోత్సవానికి హాజరయ్యారు.
Read Also: CM Siddaramaiah: మేము గాంధీ రాముడిని పూజిస్తాం, బీజేపీ రాముడిని కాదు.. కర్ణాటక సీఎం కీలక వ్యాఖ్యలు
Also Read
- Rainbow Hospital: 5వ అంతస్తు నుంచి జారి పడిన బాలుడు.. పునర్జన్మనిచ్చిన రెయిన్బో హాస్పిటల్ వైద్యులు..
- Sabang Port: మోదీ వ్యూహంతో చైనాకు చెక్.. సబాంగ్ పోర్టు భారత్కు ఎందుకు కీలకం?
- Babar Azam: పాపం పాకిస్థాన్కు కెప్టెన్ దొరకట్లే.. మళ్లీ బాబర్ ఆజమ్ చేతికే పాక్ టీ20 పగ్గాలు!
- Trump–Meloni: టర్కీలో ట్రంప్-మెలోనీ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా రాముడు అయోధ్యలో కొలువుదీరే సమయంలోనే తమ బిడ్డలకు జన్మనివ్వాలని చాలా మంది తల్లులు భావించారు. ఇదే ముహూర్తంలోనే డెలివరీలు జరిగేలా చూసుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా ఈ ట్రెండ్ కనిపించింది. తమకు రామ మందిర ముహూర్తంలోనే సిజేరియన్ చేయాలని డాక్టర్లను కోరారు.
తాజాగా అయోధ్య రామ మందిరంలో రాముడు కొలువయ్యే సమయానికే 42 ఏళ్ల మహిళ సోమవారం మగబిడ్డకు జన్మనిచ్చింది. మహారాష్ట్ర థానే నగరంలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఐటీ రంగంలో పనిచేస్తున్న సదరు మహిళ జనవరి 23న డెలివరీ జరగాల్సి ఉన్నా.. రామ మందిర ప్రారంభోత్సవమైన జనవరి 22న డెలివరీ చేయాలని డాక్టర్ని కోరింది. థానేలోని నౌపడ ప్రాంతంలో ఉన్న ఆసుపత్రిలో మధ్యాహ్నం 12.30 గంటలకు శిశువు జన్మించినట్లు డాక్టర్ తెలిపారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు. ఈ సమయంలో జన్మించిన పిల్లలు “మర్యాద పురుషోత్తముడి” లక్షణాలతో జన్మిస్తారని తల్లులు భావించారు.
తాజావార్తలు
-
Rainbow Hospital: 5వ అంతస్తు నుంచి జారి పడిన బాలుడు.. పునర్జన్మనిచ్చిన రెయిన్బో హాస్పిటల్ వైద్యులు..
-
Sabang Port: మోదీ వ్యూహంతో చైనాకు చెక్.. సబాంగ్ పోర్టు భారత్కు ఎందుకు కీలకం?
-
Babar Azam: పాపం పాకిస్థాన్కు కెప్టెన్ దొరకట్లే.. మళ్లీ బాబర్ ఆజమ్ చేతికే పాక్ టీ20 పగ్గాలు!
-
Trump–Meloni: టర్కీలో ట్రంప్-మెలోనీ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
-
Abhijeet Dipke: ఓ వైపు ఆమరణ నిరాహార దీక్ష.. మరోవైపు నూడుల్స్, పకోడీలు తింటున్న CJP వ్యవస్థాపకుడు!
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..