KL University: KL యూనివర్శిటీ, నాక్ ప్రతినిధుల అరెస్టు.. సీబీఐ రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు
- కెఎల్ యూనివర్శిటీ, నాక్ ప్రతినిధుల అరెస్టు..
- సీబీఐ రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు
- ఈ కుట్రలో ప్రముఖులు కూడా భాగస్వాములు అయ్యారని సమాచారం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KL University: కెఎల్ యూనివర్శిటీ లేదా కేఎల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ (KLEF) నాక్ (NAAC) ప్రతినిధుల అరెస్టుపై సీబీఐ తన విచారణను కొనసాగిస్తోంది. సీబీఐ రిమాండ్ రిపోర్ట్ ప్రకారం, నాక్ తనిఖీ బృందంలో తమకు అనుకూలంగా ఉండే వారు సభ్యులుగా ఉండి, అనుకూలమైన రిపోర్టు ఇచ్చేలా కేఎల్ యూనివర్శిటీ ప్రతినిధులు కుట్రపన్నారని తెలుస్తోంది. KLEF అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ, వైస్ ఛాన్సలర్ సారథి వర్మ, నాక్ డెరైక్టర్ హనుమంతప్ప, మాజీ వైస్ చాన్సలర్ మంజునాథ రావు, సలహాదారు శ్యాం సుందర్తో కలిసి నాక్ సభ్యులతో అనేక మార్లు రహస్యంగా సమావేశమయ్యారు. ఇందులో భాగంగా జనవరి 18, 19 తేదీలలో బెజవాడ వచ్చిన హనుమంతప్ప, శ్యాం సుందర్కు 10 లక్షల రూపాయలు లంచంగా అందజేయడం జరిగింది. అలాగే ఇతర ప్రముఖులు కూడా ఈ కుట్రలో భాగస్వాములు అయ్యారని సమాచారం.
Also Read: CM Chandrababu: ‘ఆప్’ పాలనపై ఏపీ సీఎం విమర్శలు
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
KLEF వైస్ ప్రెసిడెంట్ రాజా హరీన్ మరియు హైదరాబాద్ క్యాంపస్ డెరైక్టర్ రామ కృష్ణ తదితరులు నాక్ సర్వ సభ్య సమన్వయకర్త రాజీవ్ సిజా రియాను గత నెల 25న ఢిల్లీలో కలుసుకోగా 1.80 కోట్ల రూపాయలను డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ చర్చల అనంతరం వారు నాక్ సభ్యులకు 3 లక్షలు, ఒక ల్యాప్టాప్ అలాగే.. చైర్మన్, రాజీవ్ సజరియాకు చెరో 10 లక్షలు ఇవ్వాలని అంగీకరించారు. ఈ లంచం మొత్తం నగదు, బంగారం రూపంలో అందజేయబడింది. ఈ రహస్య లావాదేవీలకు సంబంధించి మరింత సమాచారాన్ని సీబీఐ తన విచారణలో పొందింది. ఒక పరిక్షణలో రాజీవ్ సజరియా మరో 60 లక్షల రూపాయలు అడిగారు. కానీ కేఎల్ యూనివర్శిటీ ప్రతినిధులు 15 లక్షల రూపాయలు మాత్రమే ముట్టజెప్పారు. మొత్తానికి ఈ కేసు ప్రస్తుతం సీబీఐ వేదికగా విచారణ కొనసాగుతుంది. ఈ ఘటనతో నాక్ నాణ్యత తనిఖీ ప్రక్రియపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతోంది.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!