Plastic: ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్-టిఫిన్స్ బాక్స్ లు వాడుతున్నారా.. అయితే మీ ఆరోగ్యం క్షీణించినట్లే..!
ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ప్రతి సంవత్సరం ఒక కొత్త థీమ్ ఉంటుంది. అయితే ఈ ఏడాది థీమ్ ప్లాస్టిక్ పొల్యూషన్ సొల్యూషన్స్ అనే నినాదంతో ముందుకు వచ్చింది. మన చుట్టూ, ప్రతి ఇంట్లో ప్లాస్టిక్ ను విచ్చల విడిగా వినియోగిస్తున్నారు. కానీ మన జీవితంలో ఈ ప్లాస్టిక్ వస్తువుల వాడకం వల్ల ప్రమాదకరమైన రోగాలు ఎన్నో వస్తాయి. ఎండాకాలంలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి నీళ్లను తాగడం చాలా అవసరం. ఇందుకోసం ప్రతి 80 మందిలో 100 మంది తమ ఇళ్లలో ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగిస్తున్నారు.
Read Also: Software Murder: బెంగళూరు యువతి హత్యకేసులో ట్వీస్ట్.. మైయిన్ క్యారెక్టర్ లవరే
Also Read
- Bengal Elections: నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి చివరి విడత పోలింగ్
- Astrology: ఏప్రిల్ 27, సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్తలు..!
- House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
ప్లాస్టిక్ బాటిళ్ల తయారీలో బిస్ఫెనాల్ ఎ అనే రసాయన సమ్మేళనాన్ని వినియోగిస్తారు. పాలికార్బోనేట్ ప్లాస్టిక్ తయారీకి బీపీఏను ఉపయోగించడం వల్ల.. క్యాన్సర్, హార్మోన్ల సమస్యల ప్రమాదం పెరుగుతుంది. అందుకే ప్లాస్టిక్ కంటైనర్ లను అస్సలు ఉపయోగించకూడదు. ప్లాస్టిక్ బాటిల్స్ లాగే.. బీస్ఫెనాల్ ఎ ను ఇంట్లో ఎక్కువగా ఉపయోగించే ప్లాస్టిక్ కంటైనర్లలో కూడా ఉపయోగిస్తారు. ఇది దానిలో ఉంచిన ఆహార పదార్థాలపై ఎంతో ప్రభావం చూపిస్తుంది. మనం వీటిని తింటే మన ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపించే అవకాశం ఉంది.
Read Also: Bihar: జైల్లో ఉన్న భర్త ముఖాన్ని చూసి గర్భవతి మృతి
ప్రస్తుతం ప్రతి ఇంట్లో కూరగాయలను కట్ చేయడానికి ప్లాస్టిక్ చాపింగ్ బోర్డును ఉపయోగిస్తున్నారు. నిజానికి ప్లాస్టిక్ చాపింగ్ బోర్డులో ఉండే హానికారక పదార్థాలు ఆహారంలో కలిసిపోతాయి.. దీనివల్ల అనేక రోగాలు వ్యాపించే అవకాశం ఉంది. అంతేకాదు కొన్ని రకాల్లో ఈ బ్యాక్టీరియా కూడా పెరుగుతుంది. అందుకే బ్లాస్టిక్ కాకుండా చెక్క లేదా రాతి చాపింగ్ బోర్డును ఉపయోగించాలి..
Read Also: KTR: ములుగు జిల్లాలో పర్యటిస్తున్న కేటీఆర్.. రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు..
ప్రస్తుతం ఇండ్లలో ప్లాస్టిక్ టిఫిన్ల వాడకం బాగా పెరిగిపోయింది. ఇది వ్యాధులను పెంచుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ లో ఉంచడం వల్ల హానికరమైన పదార్థాలు ఆహారంలో కరిగిపోయి.. మూత్రపిండాలు, కాలేయానికి సంబంధించిన ఎన్నో ప్రమాదకరమైన వ్యాధులకు కారణమవుతుంది. అందుకే నేడు ప్లాస్టిక్ టిఫిన్లకు బదులుగా స్టీల్ లేదా గ్లాస్ టిఫిన్లను వాడుతున్నారు.
తాజావార్తలు
-
Bengal Elections: నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి చివరి విడత పోలింగ్
-
Astrology: ఏప్రిల్ 27, సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్తలు..!
-
LSG vs KKR: షమీ లాస్ట్ బాల్ సిక్స్, రింకు ఫస్ట్ బాల్ ఫోర్.. సూపర్ ఓవర్లో లక్నోను చిత్తు చేసిన కేకేఆర్
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!