Plastic: ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్-టిఫిన్స్ బాక్స్ లు వాడుతున్నారా.. అయితే మీ ఆరోగ్యం క్షీణించినట్లే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ప్రతి సంవత్సరం ఒక కొత్త థీమ్ ఉంటుంది. అయితే ఈ ఏడాది థీమ్ ప్లాస్టిక్ పొల్యూషన్ సొల్యూషన్స్ అనే నినాదంతో ముందుకు వచ్చింది. మన చుట్టూ, ప్రతి ఇంట్లో ప్లాస్టిక్ ను విచ్చల విడిగా వినియోగిస్తున్నారు. కానీ మన జీవితంలో ఈ ప్లాస్టిక్ వస్తువుల వాడకం వల్ల ప్రమాదకరమైన రోగాలు ఎన్నో వస్తాయి. ఎండాకాలంలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి నీళ్లను తాగడం చాలా అవసరం. ఇందుకోసం ప్రతి 80 మందిలో 100 మంది తమ ఇళ్లలో ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగిస్తున్నారు.
Read Also: Software Murder: బెంగళూరు యువతి హత్యకేసులో ట్వీస్ట్.. మైయిన్ క్యారెక్టర్ లవరే
Also Read
- Jowar Roti: 'జొన్న రొట్టె' విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
- Vijaya Dairy Election: విజయ డెయిరీ ఎన్నికపై టీడీపీలో హైడ్రామా.. ఆస్పత్రిలో చైర్మన్ చలసాని!
- Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో 'బెండకాయ పచ్చడి' వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
- Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
ప్లాస్టిక్ బాటిళ్ల తయారీలో బిస్ఫెనాల్ ఎ అనే రసాయన సమ్మేళనాన్ని వినియోగిస్తారు. పాలికార్బోనేట్ ప్లాస్టిక్ తయారీకి బీపీఏను ఉపయోగించడం వల్ల.. క్యాన్సర్, హార్మోన్ల సమస్యల ప్రమాదం పెరుగుతుంది. అందుకే ప్లాస్టిక్ కంటైనర్ లను అస్సలు ఉపయోగించకూడదు. ప్లాస్టిక్ బాటిల్స్ లాగే.. బీస్ఫెనాల్ ఎ ను ఇంట్లో ఎక్కువగా ఉపయోగించే ప్లాస్టిక్ కంటైనర్లలో కూడా ఉపయోగిస్తారు. ఇది దానిలో ఉంచిన ఆహార పదార్థాలపై ఎంతో ప్రభావం చూపిస్తుంది. మనం వీటిని తింటే మన ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపించే అవకాశం ఉంది.
Read Also: Bihar: జైల్లో ఉన్న భర్త ముఖాన్ని చూసి గర్భవతి మృతి
ప్రస్తుతం ప్రతి ఇంట్లో కూరగాయలను కట్ చేయడానికి ప్లాస్టిక్ చాపింగ్ బోర్డును ఉపయోగిస్తున్నారు. నిజానికి ప్లాస్టిక్ చాపింగ్ బోర్డులో ఉండే హానికారక పదార్థాలు ఆహారంలో కలిసిపోతాయి.. దీనివల్ల అనేక రోగాలు వ్యాపించే అవకాశం ఉంది. అంతేకాదు కొన్ని రకాల్లో ఈ బ్యాక్టీరియా కూడా పెరుగుతుంది. అందుకే బ్లాస్టిక్ కాకుండా చెక్క లేదా రాతి చాపింగ్ బోర్డును ఉపయోగించాలి..
Read Also: KTR: ములుగు జిల్లాలో పర్యటిస్తున్న కేటీఆర్.. రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు..
ప్రస్తుతం ఇండ్లలో ప్లాస్టిక్ టిఫిన్ల వాడకం బాగా పెరిగిపోయింది. ఇది వ్యాధులను పెంచుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ లో ఉంచడం వల్ల హానికరమైన పదార్థాలు ఆహారంలో కరిగిపోయి.. మూత్రపిండాలు, కాలేయానికి సంబంధించిన ఎన్నో ప్రమాదకరమైన వ్యాధులకు కారణమవుతుంది. అందుకే నేడు ప్లాస్టిక్ టిఫిన్లకు బదులుగా స్టీల్ లేదా గ్లాస్ టిఫిన్లను వాడుతున్నారు.
తాజావార్తలు
-
Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
Thailand School Shooting: స్కూల్లో కాల్పులు.. ఉపాధ్యాయుడు మృతి, 20 మంది విద్యార్థులకు గాయాలు..
-
RBI Loan Recovery Rules: లోన్ తీసుకున్నవారికి గుడ్న్యూస్.. RBI కీలక ఆదేశాలు..!
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!