APPSC: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. రేపటి నుంచే గ్రూప్ -2 దరఖాస్తుల స్వీకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
APPSC: నిరుద్యోగులకు శుభవార్త చెబుతూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం విదితమే కాగా.. రేపటి నుంచి గ్రూప్ -2 దరఖాస్తులు స్వీకరించనున్నారు.. ఆన్ లైన్లో దరఖాస్తులకు అవకాశం కల్పించింది ఏపీపీఎస్సీ.. రేపటి నుంచి అంటే డిసెంబర్ 21వ తేదీ నుంచి 2024 జనవరి 10వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం ఉంటుంది.. మొత్తం 897 పోస్టులతో గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల చేసింది ఏపీపీఎస్సీ.. అందులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు-331 కాగా.. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 566గా ఉన్నాయి.. ఇక, 2024 ఫిబ్రవరి 25న గ్రూప్ -2 ప్రిలిమనరీ పరీక్ష నిర్వహించనున్నారు.. అభ్యర్థులు వెబ్ సైట్ https://psc.ap.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.
Read Also: Vinay Bhaskar: కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు..
Also Read
- IND vs ENG: మ్యాచ్ రద్దు.. భారత్ బ్యాటింగ్లో కనిపించిన కీలక లోపాలు
- Tamil Nadu Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఏఐఏడీఎంకేకు షాక్.. విజయ్ పార్టీకి భారీ బూస్ట్..
- Nara Lokesh: ఇప్పుడు 'మావిగన్'.. రేపు బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ కలిపి ‘బెన్తాహై’ అంటారేమో..!
- Simhachalam Temple Land: సింహాచలం భూముల వివాదంపై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి నోటీసులు
కాగా, ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ను ఈ నెల 7వ తేదీన విడుదలైంది. గ్రూప్-II పోస్టులకు నోటిఫికేషన్ లో 897 ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గెజిటెడ్ మరియు నాన్ గెజిటెడ్ స్థానాలకు అభ్యర్థులను నియమించుకోవడానికి నిర్వహించే వార్షిక పరీక్ష.. ఇది మూడు దశల్లో నిర్వహిస్తారు, మొదటిది ప్రిలిమ్స్, రెండవది మెయిన్స్ మరియు చివరిగా కంప్యూటర్ ప్రావీణ్యత పరీక్ష ఉంటుంది.. ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, డిప్యూటీ తహసీల్దార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, సహాయ అభివృద్ధి అధికారి, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, మున్సిపల్ కమీషనర్ గ్రేడ్-III, పంచాయితీ రాజ్ & గ్రామీణ శాఖలో విస్తరణ అధికారి.. అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-I, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి.. దశ 1- ప్రిలిమినరీ పరీక్ష, దశ 2- మెయిన్స్ పరీక్ష, దశ 3- కంప్యూటర్ ప్రావీణ్యత పరీక్ష, దశ 4- డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటాయి.. గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షని 2024 ఫిబ్రవరి 25 న నిర్వహించనున్నారు. గ్రూప్ 2 దరఖాస్తు ఫీజు అన్ని వర్గాల వారికి రూ. 250/-లుగా నిర్దేశించడం జరిగింది. మరియు దరఖాస్తు ప్రాసెసింగ్ రుసుముగా రూ.80/- వసూలు చేస్తారు.. అయితే, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకి చెందిన వారు దరఖాస్తు ప్రాసెసింగ్ రుసుము చెల్లించవలసిన అవసరం లేదని ఏపీపీఎస్సీ పేర్కొంది.
తాజావార్తలు
-
Android 17 Wrong Password Lock Feature: గూగుల్ కొత్త సెక్యూరిటీ ఫీచర్.. ప్రతి యూజర్ తెలుసుకోవాల్సిందే!
-
RC17 : నాకు ఆ ప్లాప్ హీరోయినే కావాలి : రామ్ చరణ్
-
Iran – Israel: ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ గురి.. ట్రంప్ వార్నింగ్ను నెతన్యాహు బ్రేక్ చేస్తారా?
-
IND vs ENG: మ్యాచ్ రద్దు.. భారత్ బ్యాటింగ్లో కనిపించిన కీలక లోపాలు
-
Anil Ravipudi : నేటి నుండి వెంకీ – కళ్యాణ్ రామ్ – అనిల్ ఆట షురూ
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?