RBI Recruitment 2025: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్స్.. కాంపిటిషన్ తక్కువ
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్స్
- మొత్తం 28 పోస్టులను భర్తీ చేయనున్నారు
- జూలై 31 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గ్రేడ్-ఎ, గ్రేడ్-బి పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 28 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆర్బిఐలో లీగల్ ఆఫీసర్ పోస్టులు 5, మేనేజర్ (టెక్నికల్ సివిల్) పోస్టులు 6, మేనేజర్ (టెక్నికల్ ఎలక్ట్రికల్) పోస్టులు 4, అసిస్టెంట్ మేనేజర్ అఫీషియల్ లాంగ్వేజ్ పోస్టులు 3, అసిస్టెంట్ మేనేజర్ (ప్రోటోకాల్స్ & సెక్యూరిటీ) పోస్టులు 10 ఖాళీలుగా ఉన్నాయి.
Also Read:Shcoking Incident : సెల్ఫీ దిగుదామని భర్తను నదిలోకి తోసిన భార్య
Also Read
- Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
- Shocking: బెడ్షీట్పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ ట్యాగ్.. పూణే ఘటనపై పోలీసులు విచారణ..
- Vaibhav: ‘సీనియర్ల జట్టులోకి తీసుకునేలా వైభవ్ బలవంతం చేశాడు’.. బీసీసీఐ రియాక్షన్ ఇదే..
- PM Modi: ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో మోడీ భేటీ.. ఏం చర్చించారంటే..!
లీగల్ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు యూజీసీ గుర్తింపు పొందిన సంస్థ నుంచి 50% మార్కులతో లాలో గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి.
అలాగే, అభ్యర్థి బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదు చేసుకోవాలి. మేనేజర్ (టెక్నికల్ సివిల్/మెకానికల్ ఎలక్ట్రికల్) పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిగ్రీని కలిగి ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ అఫీషియల్ లాంగ్వేజ్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు హిందీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి.
Also Read:Nimisha priya Case: కేరళ నర్సు నిమిష ప్రియ కేసేంటి.? ఏం జరిగింది..?
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి పోస్టును బట్టి వయస్సు నిర్ణయించారు. దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయస్సు 21, 25 సంవత్సరాలు, గరిష్ట వయస్సు పోస్టును బట్టి 30, 35, 40 సంవత్సరాలు. దీనితో పాటు, ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపు కూడా ఉంటుంది. దీనితో పాటు, జనరల్ కేటగిరీ, ఓబీసీ, EWS అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 600గా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 100గా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూలై 31 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈలింక్ పై క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
-
Shocking: బెడ్షీట్పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ ట్యాగ్.. పూణే ఘటనపై పోలీసులు విచారణ..
-
Vaibhav: ‘సీనియర్ల జట్టులోకి తీసుకునేలా వైభవ్ బలవంతం చేశాడు’.. బీసీసీఐ రియాక్షన్ ఇదే..
-
PM Modi: ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో మోడీ భేటీ.. ఏం చర్చించారంటే..!
-
Mumaith Khan: తలలో 9 టైటానియం వైర్లు, ఫిట్స్, డిప్రెషన్.. చావు అంచుల దాకా వెళ్లి ఎలా బ్రతికిందంటే?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!