RBI Recruitment 2025: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్స్.. కాంపిటిషన్ తక్కువ
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్స్
- మొత్తం 28 పోస్టులను భర్తీ చేయనున్నారు
- జూలై 31 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గ్రేడ్-ఎ, గ్రేడ్-బి పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 28 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆర్బిఐలో లీగల్ ఆఫీసర్ పోస్టులు 5, మేనేజర్ (టెక్నికల్ సివిల్) పోస్టులు 6, మేనేజర్ (టెక్నికల్ ఎలక్ట్రికల్) పోస్టులు 4, అసిస్టెంట్ మేనేజర్ అఫీషియల్ లాంగ్వేజ్ పోస్టులు 3, అసిస్టెంట్ మేనేజర్ (ప్రోటోకాల్స్ & సెక్యూరిటీ) పోస్టులు 10 ఖాళీలుగా ఉన్నాయి.
Also Read:Shcoking Incident : సెల్ఫీ దిగుదామని భర్తను నదిలోకి తోసిన భార్య
Also Read
- Ajinkya Rahane-IND vs SL: భారత్-శ్రీలంక టెస్ట్ సిరీస్లో అజింక్య రహానే ఎంట్రీ? ఇక్కడే అసలైన ట్విస్ట్
- YS Jagan: ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
- Botsa Satyanarayana: లోకేష్ రాజీనామా చేయాలి.. రాబోయే అసెంబ్లీ సమావేశాలపై బొత్స కీలక వ్యాఖ్యలు
- India vs Sri Lanka Test Series: శ్రీలంకతో భారత్ టెస్ట్ సిరీస్.. షెడ్యూల్, లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
లీగల్ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు యూజీసీ గుర్తింపు పొందిన సంస్థ నుంచి 50% మార్కులతో లాలో గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి.
అలాగే, అభ్యర్థి బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదు చేసుకోవాలి. మేనేజర్ (టెక్నికల్ సివిల్/మెకానికల్ ఎలక్ట్రికల్) పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిగ్రీని కలిగి ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ అఫీషియల్ లాంగ్వేజ్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు హిందీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి.
Also Read:Nimisha priya Case: కేరళ నర్సు నిమిష ప్రియ కేసేంటి.? ఏం జరిగింది..?
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి పోస్టును బట్టి వయస్సు నిర్ణయించారు. దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయస్సు 21, 25 సంవత్సరాలు, గరిష్ట వయస్సు పోస్టును బట్టి 30, 35, 40 సంవత్సరాలు. దీనితో పాటు, ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపు కూడా ఉంటుంది. దీనితో పాటు, జనరల్ కేటగిరీ, ఓబీసీ, EWS అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 600గా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 100గా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూలై 31 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈలింక్ పై క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
Ajinkya Rahane-IND vs SL: భారత్-శ్రీలంక టెస్ట్ సిరీస్లో అజింక్య రహానే ఎంట్రీ? ఇక్కడే అసలైన ట్విస్ట్
-
YS Jagan: ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
-
MS Dhoni-CSK: చెన్నై సూపర్ కింగ్స్కు ఎంఎస్ ధోనీ గుడ్బై!
-
I Am Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు బ్రేక్? ఆగస్టు 20 విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్
-
Botsa Satyanarayana: లోకేష్ రాజీనామా చేయాలి.. రాబోయే అసెంబ్లీ సమావేశాలపై బొత్స కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!