RBI Recruitment 2025: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్స్.. కాంపిటిషన్ తక్కువ
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్స్
- మొత్తం 28 పోస్టులను భర్తీ చేయనున్నారు
- జూలై 31 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గ్రేడ్-ఎ, గ్రేడ్-బి పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 28 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆర్బిఐలో లీగల్ ఆఫీసర్ పోస్టులు 5, మేనేజర్ (టెక్నికల్ సివిల్) పోస్టులు 6, మేనేజర్ (టెక్నికల్ ఎలక్ట్రికల్) పోస్టులు 4, అసిస్టెంట్ మేనేజర్ అఫీషియల్ లాంగ్వేజ్ పోస్టులు 3, అసిస్టెంట్ మేనేజర్ (ప్రోటోకాల్స్ & సెక్యూరిటీ) పోస్టులు 10 ఖాళీలుగా ఉన్నాయి.
Also Read:Shcoking Incident : సెల్ఫీ దిగుదామని భర్తను నదిలోకి తోసిన భార్య
Also Read
- Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
- Akhil Raj: "డెలివరీ బాయ్ని కొట్టారు.. ఉమ్మేశారు".. రాజు వెడ్స్ రాంభాయ్ హీరోపై చర్యలు తీసుకోవాల్సిందే!
- SSY vs Fixed Deposit: పిల్లల భవిష్యత్తుకు ఏది బెస్ట్? ఈ తేడాలు తెలుసుకోండి
- Monsoon 2026: మళ్లీ స్టార్ట్ అయిన రుతుపవన ఇంజన్.. ఈ వారం దేశవ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు!
లీగల్ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు యూజీసీ గుర్తింపు పొందిన సంస్థ నుంచి 50% మార్కులతో లాలో గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి.
అలాగే, అభ్యర్థి బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదు చేసుకోవాలి. మేనేజర్ (టెక్నికల్ సివిల్/మెకానికల్ ఎలక్ట్రికల్) పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిగ్రీని కలిగి ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ అఫీషియల్ లాంగ్వేజ్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు హిందీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి.
Also Read:Nimisha priya Case: కేరళ నర్సు నిమిష ప్రియ కేసేంటి.? ఏం జరిగింది..?
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి పోస్టును బట్టి వయస్సు నిర్ణయించారు. దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయస్సు 21, 25 సంవత్సరాలు, గరిష్ట వయస్సు పోస్టును బట్టి 30, 35, 40 సంవత్సరాలు. దీనితో పాటు, ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపు కూడా ఉంటుంది. దీనితో పాటు, జనరల్ కేటగిరీ, ఓబీసీ, EWS అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 600గా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 100గా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూలై 31 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈలింక్ పై క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
OnePlus N6: వన్ ప్లస్ N6 భారత్ లో లాంచ్.. 8,000mAh బ్యాటరీతో బడ్జెట్ బీస్ట్!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Ramba Urvashi Menaka: 14 ఏళ్ల తర్వాత ఫాంటసీ జానర్లోకి అల్లరి నరేష్ .. రిలీజ్ డేట్ ఫిక్స్
-
Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
-
Akhil Raj: “డెలివరీ బాయ్ని కొట్టారు.. ఉమ్మేశారు”.. రాజు వెడ్స్ రాంభాయ్ హీరోపై చర్యలు తీసుకోవాల్సిందే!
ట్రెండింగ్
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?