APMDC: అక్రమ మైనింగ్ అవాస్తవం.. రూల్స్ పాటించకుంటే పెనాల్టీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో అక్రమ మైనింగ్ పై అటు మీడియా, పత్రికలు కథనాలు ప్రచురిస్తున్నాయి. ఈ వార్తలపై ఏపీఎండీసీ వైస్ చైర్మన్, ఎండి వెంకటరెడ్డి స్పందించారు. కొన్ని పత్రికల్లో మైనింగ్ అక్రమంగా జరుగుతుంది, ప్రభుత్వానికి చాలా నష్టం వాటిల్లుతుంది అంటూ కథనాలు వస్తున్నాయి.. మైనింగ్ లో ఈ ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చింది..ఈ ఆప్షన్ ను తీసుకువచ్చాం..గత ప్రభుత్వంలో ఏడాదికి 1900 కోట్లు ఆదాయం వస్తే, ఈ ప్రభుత్వంలో ఈ ఏడాది 4200 కోట్లు ఆదాయం వచ్చిందని వెంకటరెడ్డి వివరించారు.
Read Also: Pet Dog: కుక్క యజమాని బొటనవేలును కొరికేసింది.. అదే అతడికి వరమైంది!
Also Read
2014 నుండి 2019 వరకు అక్రమ రవాణాపై కేసులు నమోదు అయితే, 2019-23 వరకు 786 కేసులు నమోదు చేశాం.. అక్రమ మైనింగ్ వ్యవహారాల్లో ప్రజాప్రతినిధులపై సైతం కేసులు నమోదు చేశాం..అక్రమ మైనింగ్ పై ఉక్కుపాదం మోపుతున్నాం.. ఎవరిని విడిచిపెట్టేది లేదు..2019 లో ప్రకాశం జిల్లాలో 90 క్వారీలపై కేసులు నమోదు చేసి 2000 కోట్లు పెనాల్టీ వేసాం అన్నారు ఏపీ ఎండీసీ ఛైర్మన్ వెంకటరెడ్డి.
Read Also: Bhatti Vikramarka : అధికారంలోకి వచ్చాక.. రైతులకు ఒక దఫాలో రూ.2లక్షల రుణ మాఫీ చేస్తాం
తాజావార్తలు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!