Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Apcc Chief Gidugu Rudraraj Criticized The Ycp Government

Gidugu Rudra Raju: అధికార, ప్రతిపక్ష నేతల మధ్య దాయాదుల పోరు కొనసాగుతోంది..

Published Date :October 28, 2023 , 6:05 pm
By Chandra Shekhar Pamena
Gidugu Rudra Raju: అధికార, ప్రతిపక్ష నేతల మధ్య దాయాదుల పోరు కొనసాగుతోంది..
  • Follow Us :
  • google news
  • dailyhunt

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఓబీసీ జనగనంపై ప్రత్యేక సమావేశం కొనసాగిందని గిడుగు రుద్రరాజు అన్నారు. ఓబీసీ కుల గణనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక దృష్టి సారించింది.. ఓబీసీ అభివృద్ధి దేశవ్యాప్తంగా కుంటుపడిందనటంలో ఎలాంటి సందేహం లేదు.. సమాజంలో రిజర్వేషన్లు ప్రతి ఒక్కరికి సమానంగా అందించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పనిచేస్తుంది.. జాతీయ స్థాయిలో విలువలతో కూడిన రాజకీయాలు చేసే బీసీ నేతలను ఆహ్వానించడం జరిగింది.. ఓబీసీలకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తేవడం కోసమే ఈ సమావేశం నిర్వహించాలన్నదే ధ్యేయంగా జరుగుతుంది అని గిడుగు రుద్రరాజు తెలిపారు.

Read Also: Uttar Pradesh: దసరా ఉత్సవాలు చూసేందుకు వచ్చిన బాలిక కిడ్నాప్, గ్యాంగ్ రేప్

Also Read

  • Nandamuri Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పనులు ప్రారంభం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
  • M. K. Stalin: "కష్టపడ్డాం.. ఫలితం దక్కుతుంది".. ఎగ్జిట్ పోల్స్‌పై సీఎం స్టాలిన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
  • Babar Azam: టీ20 క్రికెట్‌లో నయా హిస్టరీ.. కోహ్లీ, డుప్లెసిస్‌ను వెనక్కి నెట్టేసిన బాబర్ ఆజామ్..
  • Instagram Star Murder: భర్త చేతితో ఇన్‌స్టా స్టార్‌ దారుణ హత్య.. ట్విస్ట్‌ ఏంటంటే..?

2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొత్త మ్యానిఫెస్టోతో రాబోతుంది అని ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు తెలిపారు. బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి కోసం 2024 ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్ధమైంది.. గుంటూరులో రేపు జరిగే ఓబీసీ సంఘాల సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి తక్షణమే తాడేపల్లి ప్యాలెస్ వదలి పొలం బాటపట్టాలని హితవుపలికారు.. ఇప్పట్టికి రాయలసీమ ప్రాంతంలో తాగు సాగునీటి సమస్య తీవ్రంగా ఉంది అని ఆయన పేర్కొన్నారు. రైతాంగం వర్షాభావ పరిస్థితులతో తీవ్ర దుర్భిక్షం అనుభవిస్తున్నారు.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపులో లేకుండా పోయింది.. మానభంగలు, హత్యలు, దోపిడీలు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అంటూ గిడుగు రుద్రరాజు ఆరోపించారు.

Read Also: Praveen IPS: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బయోపిక్.. ‘ప్రవీణ్ ఐపీఎస్’ గ్లింప్స్ రిలీజ్

రాష్ట్రంలో పోలీసు రాజ్యాంగం నడుస్తుంది.. ప్రతిపక్షాలపై దాడులు, కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టడంపై గిడుగు రుద్రరాజు దుయ్యబట్టారు. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య దాయాదుల పోరు కొనసాగుతోంది.. న్యాయ వ్యవస్థ చరిత్రలో బెయిల్ పై 10సంవత్సరాలు బయట తిరగడం చూస్తే సిగ్గుపడాల్సి వస్తుంది.. వైసీపీ సామాజిక సాధికారిత యాత్ర అనేది ఒక బూటకపు యాత్రగా అభివర్ణించారు.. రాష్ట్రంలో ఒక వర్గం వారే పరిపాలన వ్యవస్థ కొనసాగించడం దారుణం అంటూ గిడుగు రుద్రరాజు మండిపడ్డారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గర నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ మాదిరిగా దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తుంది.. బీజేపీ ఈడీ, సీబీఐతో మాత్రమే దేశంలో పరిపాలన కొనసాగిస్తోంది.. చంద్రబాబు అరెస్ట్ అక్రమం, అన్యాయం, రాజకీయ విరుద్ధంగా జరిగిందని గిడుగు రుద్రరాజు ఖండించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • apcc chief
  • criticized
  • Gidugu Rudraraj
  • ycp government

తాజావార్తలు

  • Nandamuri Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పనులు ప్రారంభం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..

  • DGP C.V. Anand: కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ తొలి ప్రెస్‌మీట్.. పోలీస్ శాఖలో 19 వేల ఖాళీలు.. రిక్రూట్మెంట్‌పై కీలక ప్రకటన

  • M. K. Stalin: “కష్టపడ్డాం.. ఫలితం దక్కుతుంది”.. ఎగ్జిట్ పోల్స్‌పై సీఎం స్టాలిన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..

  • Raaka : అప్పుడే.. ర్యాంపేజ్ షురూ చేసిన అల్లు అర్జున్ ‘రాకా’

  • Gold Rate Today: చల్లబడిన బంగారం ధరల వేడి.. హైదరాబాద్‌లో నేటి రేట్స్ ఇవే!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions