Atchannaidu: వచ్చే ఎన్నికలలో చంద్రబాబే సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ టీడీపీ నేతలు రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అనంతపురంలో పర్యటించారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై టీడీపీ సమీక్షా సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరయ్యారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు… సమావేశంలో పాల్గొన్నారు పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు. సినీ నటుడు రాజ్ కుమార్ . మొదటిసారి ఒక దుర్మార్గుడు, దోపిడీ దారుడు ముఖ్యమంత్రి అయ్యాడు. 5 కోట్ల మంది ప్రజలు ఈ నాలుగేళ్ల లో ఇబ్బంది పడుతున్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలవాల్సిన అవసరం ఉంది. మనలో గ్రూపులు, టికెట్ల గొడవలు ఉండొచ్చు. కానీ అవన్నీ చంద్రబాబు చూసుకుంటారు.. ఈ ఎన్నికల్లో గొడవలు పక్కన పెట్టి పని చేయాలన్నారు.
Read Also: Bhatti Vikramarka: సామాజిక తెలంగాణ ఏర్పడాలంటే.. ధరణి పోర్టల్ తొలగించాలి
Also Read
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు. అందుకే మొదటి ప్రాధాన్యత ఓటు టిడిపికి వేయాలి. రెండవ ప్రాధాన్యత ఓటు పిడిఎఫ్ అభ్యర్థికి వేయాలి. అన్ని ఎన్నికల్లో అక్రమంగా గెలిచారు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అలానే చేస్తున్నారు. ఎవరైనా దొంగ ఓట్లు వేస్తే జైలుకు పంపేలా చేస్తున్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులను మోసం చేసి వేధిస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ది చెప్పండి. ఎవరైనా 5వేలకు ఓటు అమ్ముకుంటే భవిష్యత్ లో ఎవరూ కాపాడలేరు. వివేకానంద రెడ్డిని సొంత కూతురు చంపిందని నీచ ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండటానికే అర్హుడు కాదు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయం. మనల్ని ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరిని వదిలేది లేదన్నారు.
Read Also: New record : పుస్తక విక్రయాల్లో సాహిత్య అకాడమీ కొత్త రికార్డు
తాజావార్తలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
-
Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
-
Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!