Ayyanna Patrudu: నాకు నమస్కారం పెట్టాల్సి వస్తుందనే జగన్ అసెంబ్లీకి రావట్లేదు..
By Mahesh Jakki
- స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు
- నాకు నమస్కారం పెట్టాల్సి వస్తుందనే జగన్ అసెంబ్లీకి రావట్లేదంటూ సైటైర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayyanna Patrudu: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి సెటైర్లు విసిరారు. తనకు నమస్కారం పెట్టేందుకు ఇష్టం లేకనే జగన్ అసెంబ్లీలోకి రావడం లేదని అన్నారు. వచ్చే నెలలో జరిగే సమావేశాలకు ఆహ్వానిస్తున్నానని… అక్కడికి వస్తే ఎదురెదురుగా ముచ్చటిం చుకుందామని ఆహ్వానించారు స్పీకర్. తెలుగుదేశం పార్టీది సంస్కారవంతమైన పార్టీ అని, క్యాడర్ బేస్డ్గా ఎదిగిన పార్టీ అని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలాగా టీడీపీ ఉండదని అయ్యన్న అన్నారు. అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో రూ. 68 లక్షలతో చేపట్టే రోడ్డు పనులకు శంఖుస్థాపన కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన సభలో జగన్పై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సెటైర్లు వేశారు.
Also Read
తాజావార్తలు
-
VVS Laxman vs Gautam Gambhir: ఇప్పుడు గంభీర్ వర్సెస్ లక్ష్మణ్ చర్చ ఎందుకు..?
-
TGPSC : రోడ్డుపై OMR షీట్ల కలకలం.. వివరణ ఇచ్చిన TGPSC
-
Off The Record: కాల్వ శ్రీనివాసులు పై ఈ ప్రచారం మొదలు పెట్టింది ఎవరు..?
-
Bihar: నీట్ నిరసనకారులకు ప్రభుత్వం గుడ్న్యూస్.. ఎఫ్ఐఆర్లు ఉపసంహరణ
-
Instagram: భారత్లో ఇన్స్టాగ్రామ్ నిషేధం! సోషల్ మీడియాలో పుకార్లు
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!