AP Govt: భారీ వర్షాలకు దెబ్బతిన్న ఉద్యానవన పంటలకు పరిహారం విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
- గతేడాది మే, అక్టోబర్ నెలల్లో భారీ వర్షాలకు దెబ్బ తిన్న ఉద్యాన వన పంటలు..
- దెబ్బ తిన్న ఉద్యాన వన పంటలకు పరిహారం విడుదల చేసిన ఏపీ సర్కార్..
- పంట నష్టపోయిన 2,856 రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందించేందుకు చెల్లింపులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Govt: గతేడాది మే, అక్టోబర్ నెలల్లో భారీ వర్షాలకు దెబ్బ తిన్న ఉద్యాన వన పంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. ఉద్యాన వన పంటలు సాగు చేసిన రైతులను ఆదుకునేందుకు ఈ నిధులను రిలీజ్ చేసింది. 4.82 కోట్ల రూపాయల నిధులను విడుదలకు పరిపాలన పరమైన ఆదేశాలను రాష్ట్ర సర్కార్ జారీ చేసింది. మే 2024లో ఉద్యాన వన పంటలు నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ కోసం రూ 4.31 కోట్లు మంజూరు చేసింది. ఇక, పంట నష్టపోయిన 2,856 రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందించేందుకు చెల్లింపులు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.
Read Also: Mini Projector Tips: మినీ ప్రొజెక్టర్ కొంటున్నారా?.. ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే!
Also Read
- CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
- Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
అయితే, అక్టోబర్ 2024లో ఉద్యాన వన పంటలు దెబ్బ తిన్న రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ కింద 50 లక్షల 16 వేల రూపాయలను మంజూరు చేసింది ఏపీ ప్రభుత్వం. పంట నష్టపోయిన 501 మంది రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి చర్యలు తీసుకోవాలని ఉద్యాన వన శాఖ డైరెక్టర్ కు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఈ సందర్భంగా విపత్తు నిర్వహణ, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జీ. జయలక్ష్మీ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజావార్తలు
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
-
Telangana Police : మాజీ డీజీపీలకు షాక్.. బుల్లెట్ప్రూఫ్ కార్లు వెనక్కి.!
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!