Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Ap Govt Releases Rs 4 82 Crore Compensation For Horticulture Crop Losses Due To Heavy Rains

AP Govt: భారీ వర్షాలకు దెబ్బతిన్న ఉద్యానవన పంటలకు పరిహారం విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

Published Date :November 19, 2025 , 9:59 pm
By Chandra Shekhar Pamena
  • గతేడాది మే, అక్టోబర్ నెలల్లో భారీ వర్షాలకు దెబ్బ తిన్న ఉద్యాన వన పంటలు..
  • దెబ్బ తిన్న ఉద్యాన వన పంటలకు పరిహారం విడుదల చేసిన ఏపీ సర్కార్..
  • పంట నష్టపోయిన 2,856 రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందించేందుకు చెల్లింపులు..
AP Govt: భారీ వర్షాలకు దెబ్బతిన్న ఉద్యానవన పంటలకు పరిహారం విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
  • Follow Us :
  • google news
  • dailyhunt

AP Govt: గతేడాది మే, అక్టోబర్ నెలల్లో భారీ వర్షాలకు దెబ్బ తిన్న ఉద్యాన వన పంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. ఉద్యాన వన పంటలు సాగు చేసిన రైతులను ఆదుకునేందుకు ఈ నిధులను రిలీజ్ చేసింది. 4.82 కోట్ల రూపాయల నిధులను విడుదలకు పరిపాలన పరమైన ఆదేశాలను రాష్ట్ర సర్కార్ జారీ చేసింది. మే 2024లో ఉద్యాన వన పంటలు నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ కోసం రూ 4.31 కోట్లు మంజూరు చేసింది. ఇక, పంట నష్టపోయిన 2,856 రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందించేందుకు చెల్లింపులు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.

Read Also: Mini Projector Tips: మినీ ప్రొజెక్టర్ కొంటున్నారా?.. ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే!

అయితే, అక్టోబర్ 2024లో ఉద్యాన వన పంటలు దెబ్బ తిన్న రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ కింద 50 లక్షల 16 వేల రూపాయలను మంజూరు చేసింది ఏపీ ప్రభుత్వం. పంట నష్టపోయిన 501 మంది రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి చర్యలు తీసుకోవాలని ఉద్యాన వన శాఖ డైరెక్టర్ కు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఈ సందర్భంగా విపత్తు నిర్వహణ, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జీ. జయలక్ష్మీ ఉత్తర్వులు జారీ చేసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • ap Disaster Management
  • AP government input subsidy release
  • AP horticulture crop compensation
  • crop damage relief AP

తాజావార్తలు

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • KKR vs LSG: 27 బంతుల్లో 7 సిక్సర్లు.. ఓటమి అంచు నుంచి లక్నోను గెలిపించిన ముకుల్ చౌదరి ఎవరు!

  • Astrology: ఏప్రిల్‌ 10, శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions