CM Chandrababu: రాజధాని నిర్మాణంపై నేడు శ్వేతపత్రం విడుదల..
- నేడు రాజధాని అమరావతి నిర్మాణంపై శ్వేత పత్రం విడుదల..
- అమరావతికి జరిగిన నష్టాన్ని వివరించనున్న సీఎం చంద్రబాబు..
- టీడీపీ హయాంలో నిర్మించిన భవనాల పరిస్థితేంటీ..? ప్రస్తుతం వారి స్థితి ఏంటి? వివరించనున్న సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: గత ప్రభుత్వ వైఫల్యాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఆ పనిలో పడిపోయారు.. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసి వైసీపీ ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు.. ఇక, ఇప్పుడు రాజధాని అమరావతి నిర్మాణంపై శ్వేత పత్రం విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు.. గత ఐదేళ్ల కాలంలో రాజధాని అమరావతికి జరిగిన నష్టాన్ని వివరించనున్నారు సీఎం.. రాజధాని పరిధిలో టీడీపీ హయాంలో నిర్మించిన భవనాల పరిస్థితేంటీ..? అనే విషయాన్ని వైట్ పేపర్లో పొందుపరచనున్నారు.. అమరావతి రైతులను ఏ విధంగా ఇబ్బంది పెట్టారో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించేందుకు రెడీ అయ్యారు ఏపీ ముఖ్యమంత్రి.. ఐకానిక్ భవనాల నిర్మాణ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితిని తెలియచెప్పనున్నారు.. రాజధాని పునర్ నిర్మాణం కోసం తామేం చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వివరించే అవకాశం ఉంది..
Read Also: Operation Raavan: పలాస హీరో ఆపరేషన్ రావణ్ వచ్చేది ఎప్పుడో తెలుసా..?
Also Read
- Donald Trump: భారత్పై దాడి జరిగితే అమెరికా అండగా ఉంటుంది.. ట్రంప్ భారీ హామీ
- Rohit Sharma: సచిన్, కోహ్లీ సరసన రోహిత్ శర్మ.. 14 వేల క్లబ్లోకి చేరిన ఐదో భారతీయుడు..
- Modi-Trump: మోడీ మంచి మిత్రుడు.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు.. ట్రంప్ ప్రశంసల వర్షం
- AP Doctors: విధులకు గైర్హాజరైన 43 మoది డాక్టర్ల డిస్మిస్.. మరో 34 మంది రాజీనామా..
మరోవైపు.. రాజధాని నిర్మాణంపై ఇప్పటికే వివిధ కాంట్రాక్ట్ సంస్థలతో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు.. ముందుగా జంగిల్ క్లియరెన్స్, బుష్ క్లియరెన్స్ పై ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం.. ఇక, అమరావతి రాజధాని నిర్మాణంపై రూపొందించిన శ్వేతపత్రంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం వెలగపూడి సచివాలయంలో పట్టణాభివృద్దిశాఖ మంత్రి, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన విషయం విదితమే.. శ్వేతపత్రంలో ఏమేమి అంశాలు చేర్చాలి, ఇంకేమైనా ఉన్నాయా అన్న వివరాలను అడిగి తెలుసు కోవడంతోపాటు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు సీఎం చంద్రబాబు.. మరోవైపు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. రాజధాని ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పర్యటించి.. పనులు ఎక్కడి వరకు జరిగాయి.. ఎక్కడ నిలిచిపోయాయి. అనే అంశాలపై ఆరా తీసిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Donald Trump: భారత్పై దాడి జరిగితే అమెరికా అండగా ఉంటుంది.. ట్రంప్ భారీ హామీ
-
Telangana : ‘ట్రంప్ అవెన్యూ’పై రగడ.. రేవంత్ సర్కార్కు లెఫ్ట్ వార్నింగ్.!
-
Rohit Sharma: సచిన్, కోహ్లీ సరసన రోహిత్ శర్మ.. 14 వేల క్లబ్లోకి చేరిన ఐదో భారతీయుడు..
-
Modi-Trump: మోడీ మంచి మిత్రుడు.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు.. ట్రంప్ ప్రశంసల వర్షం
-
AP Doctors: విధులకు గైర్హాజరైన 43 మoది డాక్టర్ల డిస్మిస్.. మరో 34 మంది రాజీనామా..
ట్రెండింగ్
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!