వచ్చే నెల (ఆగష్టు)2వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఆగస్ట్ 2న ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలోని మొదటి బ్లాక్లో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించడంతో పాటు కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.