Amaravati: ఉచిత వసతి పొందుతున్న ఉద్యోగుల వివరాలు సేకరిస్తున్న ప్రభుత్వం
Amaravati: హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివచ్చి ఉచిత వసతి పొందుతున్న ఉద్యోగుల వివరాలపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. విభాగాల వారీగా ఫ్రీ అకామిడేషన్ పొందుతున్న వారి వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. సెక్రటేరీయేట్, అసెంబ్లీ, రాజ్ భవన్, హైకోర్టు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని హెచ్ఓడీ కార్యాలయాల్లో పని చేస్తూ ఉచిత వసతి పొందుతున్న ఉద్యోగుల వివరాలపై సర్కార్ ఆరా తీస్తోంది.
Also Read: Andhrapradesh: ఉత్తరాంధ్రలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు
వివరాలివ్వాల్సిందిగా అన్ని ప్రభుత్వ శాఖల హెచ్ఓడీలకూ సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) నోట్ పంపింది. అమరావతికి వచ్చి ప్రభుత్వం కల్పించే ఉచిత వసతిలో ఉంటున్న మహిళ, పురుష ఉద్యోగుల వివరాలివ్వాలని జీఏడీ ఆదేశించింది. ఆయా విభాగాల హెచ్వోడీలు సాధారణ పరిపాలన శాఖ ఉద్యోగుల ఐడీ కార్డుల నకళ్లను అత్యవసరంగా సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులకు ఉచిత వసతి సదుపాయాన్ని 2024 జూన్ 26 వరకూ పొడిగిస్తూ సెప్టెంబరులో సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులిచ్చింది.
తాజావార్తలు
-
Chia Seeds : మధుమేహానికి చెక్ పెట్టే చియా సీడ్స్.. షుగర్ లెవల్స్ తగ్గాలంటే ఇలా తిని చూడండి!
-
Women Reservation: అంకెల్లో గెలిచి.. అధిక్యంలో ఓడి.. బిల్లు వీగిపోవడం వెనుక ఉన్న కారణాలివే..
-
Reed Hastings: సొంత కంపెనీ నుంచి తప్పుకున్న ఫౌండర్.. నెట్ఫ్లిక్స్లో ముగిసిన ‘రీడ్ హేస్టింగ్స్’ శకం
-
Womens Reservation Bill: నారీ శక్తి బిల్లుపై ఓటమి.. మరి మిగిలిన రెండు బిల్లుల సంగతేంటి?
-
Women reservation bill: ఓడి గెలిచిన బీజేపీ.. గెలిచి ఓడిన కాంగ్రెస్..!
ట్రెండింగ్
-
రాత్రి పడుకునే ముందు శరీరంలోని ఈ రెండు భాగాలకు ఆవనూనెతో ఎందుకు మర్దన చేయాలి?
-
Burning Feet Hacks: పాదాల్లో మంటలా..? ఇంటి చిట్కాలతో ఇలా చెక్ పెట్టండి.!
-
Neem Juice: వేప రసం తాగుతున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే.!
-
Health Tips : వర్కౌట్ బట్టల్లో ప్రాణాంతక రసాయనాలు.. ఫిట్నెస్ కోసం వెళ్తే అనారోగ్యం ఫ్రీ.!
-
Train Ticket Rules: రైలు ప్రయాణికుల టెన్షన్కు ఇక సెలవు.. అమల్లోకి కొత్త చార్ట్ రూల్స్.!