AP High Court: ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులపై విచారణ.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ చేపట్టింది.. ఆ కేసులను సుమోటో తీసుకుని విచారణ జరిపింది హైకోర్టు.. ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ నిర్ణీత సమయంలోగా పూర్తి అయ్యేలా ఆదేశాలు ఇస్తే బాగుంటుందని ఈ సందర్భంగా అభిప్రాయ పడింది హైకోర్టు.. లిఖిత పూర్వక వాదనలు తీసుకోవటం ద్వారా వాదనలు వీలైనంత త్వరగా ముగించవచ్చని పేర్కొంది.. కేసుల విచారణ పరిశీలనకు ప్రత్యేక కోర్టు అధికారిని ఏర్పాటు చేస్తామని పేర్కొంది హైకోర్టు.. కేసులు విచారణకు వేగవంతంగా లిస్ట్ అవటం కోసం పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, రిజిస్ట్రీలకు డైరెక్షన్ ఇస్తామని తెలిపింది హైకోర్టు .
Read Also: Republic Day 2024: రిపబ్లిక్ డే వేడుకల్లో ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల శకటాలకు దక్కని అవకాశం
Also Read
- Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
- Cockroach Janta Party: మోడీ సర్కార్కు బొద్దింకల అల్టిమేటం..
- Trump-Iran: పశ్చిమాసియా రౌడీ చనిపోయాడు.. ఇరాన్పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
- Sunil Gavaskar: విమర్శించే వారే మళ్లీ బీసీసీఐ దగ్గరకు వస్తారు.. అంతా డబ్బు మహిమ: సునీల్ గావస్కర్
ఇక, ఈ కేసు విచారణ సందర్భంగా ప్రజాప్రతినిధుల న్యాయస్థానంలో 78 కేసులు పెండింగ్ లో ఉన్నాయని హైకోర్టుకు తెలిపారు ఏజీ శ్రీరామ్.. కొన్ని కేసులు ట్రయిల్ దశలో ఉండగా, మరికొన్ని కేసులపై స్టే ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఏజీ.. మరికొందరిపై నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ అయ్యాయని హైకోర్టుకు తెలిపారు.. సమన్లు తొలుత ఇవ్వాలని స్పందన లేకపోతే.. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తామని పేర్కొంది హైకోర్టు.. మరోవైపు ప్రజాప్రతినిధులపై కేసుల వ్యవహారంలో పూర్తిస్థాయి మార్గదర్శకాలు జారీ చేస్తామని తెలింది.. ఇక, ఈ కేసులో తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.
తాజావార్తలు
-
Kitchen Hacks: వంటింట్లో ఇల్లాళ్లకు బ్రహ్మాస్త్రం.. ఈ చిట్కాలతో గంటల పని నిమిషాల్లో ముగుస్తాయి!
-
Peddi: హోంశాఖకు షాక్: ‘పెద్ది’ టికెట్ల పెంపుపై కోర్టు ధిక్కరణ నోటీసులు!
-
Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
-
NBK 111 : బాలయ్య ఆన్ ట్రాక్.. ఇక థియేటర్లలో పూనకాలే!
-
Cockroach Janta Party: మోడీ సర్కార్కు బొద్దింకల అల్టిమేటం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!