ACA Secretary: ఏపీలో మంచి క్రికెట్ గ్రౌండ్స్, మౌలిక వసతులు ఉన్నాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈనెల 13 నుండి 27వరకూ మూలపాడులో బీసీసీఐ అండర్-19 క్వాండరంగల్ వన్ డే మ్యాచ్ లు జరగబోతున్నాయని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గోపీనాథ్ రెడ్డి తెలిపారు. ఇండియా ఏ, ఇండియా బీ పాటు బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ టీమ్స్ ఆడబోతున్నాయి.. ఉదయం 9 నుండి సాయంత్రం 4:30 వరకూ మ్యాచ్ లు జరుగుతాయి.. ముందుగానే టీమ్స్ వచ్చి ప్రాక్టీస్ చేస్తాయని ఆయన తెలిపారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కలిగిన మ్యాచ్ లు ఆడేందుకు మూలపాడు స్టేడియాన్ని మంజూరు చేసిన బీసీసీఐకి కృతజ్ఞతలు.. ఏపీలో మంచి క్రికెట్ గ్రౌండ్స్, మౌలిక వసతులు ఉన్నాయని గోపీనాథ్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Subhaman Gill: నాకు ఆ జెర్సీ నెంబర్ అంటేనే ఇష్టం.. కానీ ఈ నెంబర్ వచ్చింది..
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
త్రిపుర, మేఘాలయ నుంచి వచ్చి ఆంధ్రా గ్రౌండ్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు అని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ ఆస్ట్రేలియా సిరీస్ లో ఒక మ్యాచ్ విశాఖపట్నంలో జరగబోతోంది.. ఈ ఏడాది అనేక మ్యాచ్ లు జరిగాయి.. సౌత్ టీమ్ లో నలుగురు ఆంధ్రా ప్లేయర్స్ ఉన్నారు అని ఆయన తెలిపారు. ప్రీమియం లీగ్స్ లో ఆంధ్రా ప్లేయర్స్ టాలెంట్ బయట పడుతుంది.. ముంబై ఇండియన్స్ టీంకు మన ప్లేయర్సును ట్రయల్స్ కి పిలిచారు.. ఏడేళ్ల తరవాత విశాఖలో టెస్ట్ మ్యాచ్ జరగబోతోంది అని ఏసీఏ సెక్రెటరీ గోపీనాథ్ రెడ్డి అన్నారు.
Read Also: Duet: చిన్న కొండన్న.. ఇది కూడా నిబ్బా నిబ్బి లవ్ స్టోరీనేనా..?
జోన్ లెవల్ నుంచి స్టేట్ లెవల్ వరకు ఉన్న ప్లేయర్లకి నెలకు 3వేల రూపాయలు ఇస్తున్నామని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గోపీనాథ్ రెడ్డి అన్నారు. అపెక్స్ కౌన్సిల్లో నిర్ణయం తీసుకుని కోటిన్నరపైగా ఖర్చు చేస్తున్నామన్నారు.. కోచింగ్ సిస్టమ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం వల్లే మంచి ఫలితాలు వస్తున్నాయి.. నేషనల్ క్రికెట్ అకాడమీకి 20 మంది ప్లేయర్లు వెళ్లారు అని గోపీనాథ్ రెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!