All India Builders Convention: హైటెక్స్ వేదికగా ఆలిండియా బిల్డర్స్ కన్వెన్షన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైటెక్స్ వేదికగా ఆలిండియా బిల్డర్స్ కన్వెన్షన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. మరోవైపు.. దేశ వ్యాప్తంగా ఉన్న బిల్డర్స్ కన్వెన్షన్ కు హాజరయ్యారు. ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు జరగనుంది. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టును గత ప్రభుత్వం హడావుడిగా కట్టింది అని.. అందుకే మూడు డ్యాంలకు ముప్పు ముంచి ఉందని అన్నారు. డ్రాయింగ్స్ ఎవరు అప్రూవ్ చేసినా… తప్పులు ఉంటే చెప్పాల్సిన బాధ్యత ఏజెన్సీలపై ఉందని తెలిపారు. గత 20 సంవత్సరాలుగా పాత అగ్రిమెంట్ లే కొనసాగుతున్నాయని అన్నారు. ధనిక తెలంగాణను పేద తెలంగాణను చేసి వెళ్ళింది పాత ప్రభుత్వమని ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు ఇబ్బందులు లేకుండా చేస్తామని మంత్రి పేర్కొన్నారు.
Read Also: Akhilesh Yadav: లోక్సభ సీట్లు ప్రకటించేసిన అఖిలేష్.. కాంగ్రెస్ గరం గరం!
Also Read
- Iran War: మళ్లీ ఉద్రిక్తత.. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడులు..
- Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
- Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
- Europe Heatwave: యూరప్ను బెంబేలెత్తిస్తోన్న ‘ఒమేగా బ్లాక్’.. రికార్డు ఉష్ణోగ్రతలకు కారణమిదేనా!
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఆలిండియా బిల్డర్స్ కన్వెన్షన్ హైదరాబాద్ లో నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టును సక్సెస్ ఫుల్ గా చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు విషయంలో విఫలం అయింది.. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. మంత్రి శ్రీనివాస్ రెడ్డి తాను కాంట్రాక్టర్ అని చెప్పారు కానీ.. తాను కాంట్రాక్టర్ కానన్నారు. తనకు నల్గొండలో ఇళ్ళు రెంట్ కి ఉంది.. హైదరాబాద్ లో ఒక చిన్న ఇళ్ళు ఉందని పేర్కొన్నారు. తాను ఐతే కాంట్రాక్టర్ బిసినెస్ చేయనన్నారు.
Read Also: Vishwambhara: షూట్ కూడా మొదలుకాలేదు.. భారీ రేటుకు విశ్వంభర రేట్స్ అమ్మేశారు!
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టర్లు, బిల్డర్లు ఒక వేదికలో కలుసుకోవడం సంతోషంగా ఉంన్నారు. గత 10ఏళ్లు తెలంగాణలో ఆక్సిస్ లేని ప్రభుత్వం ఉండేదని.. తమ ప్రభుత్వం హైదరాబాద్, తెలంగాణ డెవలప్మెంట్ కు కృషి చేస్తోందని తెలిపారు. మీ ప్రతిపాదనలపై ఆలోచన చేస్తాము.. తమ ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయసహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu : మార్కాపురం జిల్లా హామీని నిలబెట్టుకున్నాం.. రాష్ట్ర అభివృద్ధి కోసమే కూటమి ఏర్పాటు
-
Naga Bandham: 110 కోట్ల రిస్క్.. అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్లోనే అసలు రహస్యం!
-
Iran War: మళ్లీ ఉద్రిక్తత.. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడులు..
-
Maa Inti Bangaram: 73 కోట్ల వసూళ్లతో అన్-స్టాపబుల్ ‘బంగారం’!
-
Joker : నిర్మాతగా బన్నీ బెస్ట్ ఫ్రెండ్.. అల్లు అరవింద్ క్లాప్’తో ‘జోకర్’ గ్రాండ్ లాంచ్!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!