Asaduddin Owaisi: ఎన్సిపిలో తిరుగుబాటుపై అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆగ్రహం.. మీటింగ్ అని పిలిచి బీజేపీతో వెళ్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: ఎన్సీపీలో శరద్ పవార్ తిరుగుబాటు తర్వాత ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. విపక్షాల సమావేశానికి కాంగ్రెస్ ఆహ్వానించిన వళ్లే బీజేపీతో కలిసి వెళ్లారు. ఇంతమంది సెక్యులరిజం సర్టిఫికెట్లు పంచి మాపై ఆరోపణలు చేస్తున్నారు. చాలా మంది నాయకులు అవకాశం కోసం ఎదురు చూస్తున్నందున కాంగ్రెస్ తన సొంత ఇంటిని చూసుకోవాల్సిన అవసరం ఉందని ఒవైసీ అన్నారు. ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ కలిసి బీహార్ ఏఐఎంఐఎంకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
Read Also:UtterPradesh Woman: ఆమె మృత్యుంజయురాలు.. రైలు పట్టాలు రైలు మధ్యలో పడినా బ్రతికింది
Also Read
- Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
- Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
- BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
- Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. "రింగ్ ఆఫ్ ఫైర్"లో ఏం జరుగుతోంది?
రాజస్థాన్ రాజధాని జైపూర్లో జరిగిన సభలో ఒవైసీ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పెద్దగా మాట్లాడుతోంది, మీ పార్టీలో ఏం జరుగుతుందో నాకు తెలుసు? మీ పార్టీలో ఎంత మంది అవకాశం కోసం ఎంతమంది ఎదురుచూస్తున్నారు. మాతో కూడా మాట్లాడుతున్నారు, నేనే ఆగండి సమయం వచ్చినప్పుడు చెబుతానన్నాను. దేశ ఐక్యతను కాపాడుకోవాల్సిన బాధ్యత కేవలం ముస్లింలదే’ అని అన్నారు. ‘అశోక్ గెహ్లాట్ కుమారుడు ఎన్నికల్లో ఓడిపోతే, దానికి మేము బాధ్యులమా? తన సహచరులెవరికైనా కోపం వస్తే దానికి ఒవైసీ కారణమా? ఇంతమంది బీజేపీ పేరు చెప్పి మిమ్మల్ని భయపెడతారు, ఒవైసీ పేరు చెప్పి భయపెడతారు కానీ భయపడకండి, మీరు సత్యానికి మద్దతు ఇవ్వండి’.
Read Also:11 Overs in ODI: అంతర్జాతీయ మ్యాచ్లో అంపైర్ల అజాగ్రత్త.. వన్డేలో 11 ఓవర్లు వేసిన బౌలర్!
ఓవైసీ ఇప్పుడు రాజస్థాన్లో కూడా AIMIM తరపున ఎన్నికలలో గట్టిగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి సమావేశం నిర్వహించడానికి జైపూర్ చేరుకున్నారు. మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలపై ఒవైసీ మాట్లాడుతూ.. ‘పాట్నాలో విపక్షాల సమావేశం జరిగింది, శరద్పవార్ తీసుకొచ్చిన ప్రఫుల్ పటేల్ ఈరోజు బీజేపీని కలవడానికి వెళ్లారు. అయినప్పటికీ, కాంగ్రెస్ సెక్యులరిజం సర్టిఫికేట్లను పంపిణీ చేస్తుంది. కాంగ్రెస్ ఎలా మోసం చేసిందో చూడాలి. ఈరోజు మీడియాలో ప్రతి ప్రతిపక్ష నాయకుడు ఎన్సీపీని బీజేపీ విచ్ఛిన్నం చేసిందని ఏడుస్తున్నాడు. ఈరోజు 40 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయారంటే అది తప్పా, బీహార్లో మా 4 మంది ఎమ్మెల్యేలను మీరు కొనుగోలు చేస్తే అది సరైనదేనా? మీరు చేస్తే మంచి అదే ఇతరులు తప్పా.. అంటూ విరుచుకుపడ్డారు.
తాజావార్తలు
-
Healthy Snacks: నో జంక్.. ఓన్లీ హెల్తీ స్నాక్! ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు..
-
Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
-
Kishan Reddy: రేవంత్ అమెరికా టూర్ రద్దు.. కిషన్ రెడ్డి కౌంటర్..!
-
Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!