Rajasthan: ఆగి ఉన్న బస్సును ఢీ కొట్టిన ట్రక్కు.. 11 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
After Bus Breakdown Truck Runs Over It: ఈ మధ్యకాలంలో ప్రమాదం ఎటునుంచి పొంచి వస్తుందో తెలియడం లేదు. ప్రాణం ఎప్పుడు పోతుందో అర్థం కావడం లేదు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక రూపంలో మరణం వెంటాడుతూ వస్తుంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఆగి ఉన్న బస్సును ట్రక్కు వేగంగా ఢీకొట్టడంతో 11 మంది చనిపోయారు. రాజస్తాన్ లోని భరత్ పూర్ లో ఈ ఘటన జరిగింది.
Also Read: Rohit Shetty: సౌత్ సినిమాల గురించి కామెంట్స్ చేసారు… క్లాష్ కి దిగండి పుష్పగాడి దెబ్బ ఏంటో చూస్తారు
జాతీయ రహదారిపై ఆగి ఉన్న బస్సును ఓ ట్రక్కు ఢీ కొట్టిన ఘటనలో 11 మంది దుర్మణం పాలయ్యారు, 12 మంది గాయపడ్డారు. ఈ ఘటన రాజస్థాన్లోని భరత్పూర్ జాతీయ రహదారిపై జరిగింది. వివరాల ప్రకారం బస్సు రాజస్థాన్లోని పుష్కర్ నుంచి ఉత్తరప్రదేశ్లోని బృందావన్కు వెళ్తుంది. ఇంతలో లఖన్పూర్ ప్రాంతంలోని అంట్రా ఫ్లైఓవర్ వద్ద బస్సులో ఇంధనం అయిపోవడంతో బస్సు అక్కడ వేచి ఉంది. బస్సు డ్రైవర్ తో పాటు కొంతమంది ప్రయాణికులు బస్సు వెనుక నిలబడి ఉన్నారు. ఇంతలో వేగంగా వచ్చిన ఓ ట్రక్కు బస్సును వెనక వైపు నుంచి ఢీ కొట్టింది. దీంతో బస్సు బ్రిడ్జి మీద నుంచి కిందపడింది. ఈ ప్రమాదంలో 11 మంది అప్పటికప్పుడే మరణించారు. చనిపోయిన వారిలో ఐదుగురు పురుషులు, ఆరుగురు మహిళలు ఉన్నారు. వారు అక్కడికక్కడే మరణించారు. అంతే కాకుండా 12 మంది గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకున్నారు. క్షతగాత్రులను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుంటున్నామని తెలిపారు. దీంతో అక్కడ అంతా విషాద వాతావరణం నెలకొంది. ఈ ప్రమాదంలో మరణించిన వారందరూ గుజరాత్ కు చెందిన వారిగా తెలుస్తుంది.
Also Read
- CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
- Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
- Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
- CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
తాజావార్తలు
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
-
Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
-
CM Chandrababu : భూములకు బ్లాక్చెయిన్ రక్షణ.. ఏపీలో కొత్త వ్యవస్థ ప్రారంభం
-
Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?