Adluri laxman : మీరు నిరూపిస్తే నేను కోర్టులో ఉన్న నా ఎలక్షన్ పిటిషన్ వెనక్కి తీసుకొంటా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పాశిగామ గ్రామం వద్ద జిల్లా డీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గ్రామస్థులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల ప్రజలకు ఎటువంటి నష్టం జరగదు అని మీరు నిరూపిస్తే నేను కోర్టులో ఉన్న నా ఎలక్షన్ పిటిషన్ ను వెనక్కి తీసుకొంటానని అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇథనాల్ ఫ్యాక్టరీ గురించి అన్ని శాఖల నుండి పూర్తి సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత నే పాశిగామ గ్రామస్థులను కలిసి వారితో మాట్లాడటం జరిగిందని, మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పైన చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు
Also Read : Volvo C40 Recharge: వోల్వో నుంచి మరో ఎలక్ట్రిక్ కార్.. ఒక్క ఛార్జ్తో 530 కి.మీ.
Also Read
- Rohit Sharma: రోహిత్ శతకం వెనుక ఆసక్తికర రహస్యం.. మ్యాచ్ తర్వాత బ్యాట్ స్టోరీ వైరల్..
- FIFA World Cup Prize Money: ఛాంపియన్ స్పెయిన్కు ఎన్ని కోట్ల ప్రైజ్ మనీ లభించిందంటే.?
- Parliament Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. నిలదీసేందుకు ప్రతిపక్షం.. కీలక చట్టాలకు ఎన్డీఏ సిద్ధం..
- FIFA World Cup 2026 Final: పొట్టుపొట్టుగా కొట్టుకున్న అర్జెంటీనా, స్పెయిన్ ఆటగాళ్లు.. వీడియో వైరల్.!
అంతేకాకుండా.. ‘మంత్రి కొప్పుల ఈశ్వర్ తేదీ, సమయం చెప్పండి మీరు మేము అందరం కలిసి ఈ ఫ్యాక్టరీ ఉన్న పర్లపెల్లి ,నారాయణఖేడ్ కి వెళ్లి అక్కడ ప్రజలను ఈ ఫ్యాక్టరీ గురించి అడిగి తెలుసుకుందాం. షుగర్ ఫ్యాక్టరీ నీ తెరిపిస్తామని మీ మేనిఫెస్టోలో పెట్టి ముఖ్యమంత్రి ఫ్యాక్టరీని తెరిపిస్తామని ప్రకటించడం జరిగింది.. సిద్దిపేట, సిరిసిల్ల తరహాలో ధర్మపురిని అభివృద్ధి చేయాలన్న ఆలోచన మంత్రి లేదు కానీ, ఇతర పార్టీల నుండి నాయకులను ఏ విధంగా పార్టీలోకి తీసుకురావాలనే దాని పైన ఆలోచన ఉంటుంది. మంత్రి పై ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే జీతాలు ఇచ్చి మరి సోషల్ మీడియాలో వారి పైన విషప్రచారం చేయించడం జరుగుతుంది. 2004 ముందు మంత్రి ఈశ్వర్ గారి ఆస్తులు ఎంత..? 2023 నాటికి ఆస్తులు ఎంతనో ప్రజలకు తెలపాలి.. జగిత్యాలలో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరిన మంత్రికొప్పుల ఈశ్వర్ జీవన్ రెడ్డి సవాల్ నీ స్వీకరించి తేదీ, సమయాన్ని చెప్పాలని అంటే మంత్రి ఎందుకని నోరు మెదపడం లేదు.. కాలేశ్వరం లింక్ పేరిట ఈ ప్రాంతంలో 700 ఎకరాల మూడు పంటలు పండే భూములను పోలీసులను, అధికారులను పెట్టి రైతులను బెదిరింపులకు గురి చేసి బలవంతంగా వారి నుండి లాక్కున్నారు.. ఇథనాల్ ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంత ప్రజలకు నిజంగా మేలు కలుగుతుందంటే గ్రామ ప్రజలకు తెలియకుండా పనులను ప్రారంభించాల్సిన అవసరం ఏముందో మంత్రి చెప్పాలి.’ అని ఆయన అన్నారు.
Also Read : Pawan Kalyan: జనసేనకి అధికారం కట్టబెట్టండి.. నచ్చకపోతే నేనే రాజీనామా చేస్తా
తాజావార్తలు
-
NBK 111 : బాలయ్య మాస్ ర్యాంపేజ్.. ఫ్యాన్సీ రేటుకి NBK 111 ఓటీటీ డీల్ క్లోజ్
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Rohit Sharma: రోహిత్ శతకం వెనుక ఆసక్తికర రహస్యం.. మ్యాచ్ తర్వాత బ్యాట్ స్టోరీ వైరల్..
-
Khadgam Re Release: దేశభక్తి సినిమాలకే బాస్.. ‘ఖడ్గం’ మళ్లీ థియేటర్లలోకి వస్తోంది!
-
FIFA World Cup Prize Money: ఛాంపియన్ స్పెయిన్కు ఎన్ని కోట్ల ప్రైజ్ మనీ లభించిందంటే.?
ట్రెండింగ్
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్