Arvind Kejriwal: సెలవు తీసుకుని అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించమంటున్న మాజీ సీఎం
- ఫిబ్రవరి 2025లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు.
- కార్యకర్తలను ఉద్దేశించి.
- మాజీ సీఎం వ్యాఖ్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఫిబ్రవరి 2025లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం వీడియో సందేశం ద్వారా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కార్యకర్తలు హృదయపూర్వకంగా సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం కావడానికి కొన్ని నెలల పాటు సెలవులు తీసుకోవాలని అరవింద్ కేజ్రీవాల్ పార్టీ కార్యకర్తలను కోరారు. బయటి నుంచి వచ్చిన కార్యకర్తలు ఢిల్లీలోని తమ పరిచయస్తులు, బంధువుల స్థలాల్లో మకాం వేసి పార్టీ కోసం పబ్లిసిటీ వర్క్ చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే పార్టీలను గెలవనివ్వకూడదని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
Read also: Vivo Y19s: సరసమైన ధరకు అదిరిపోయే ఫీచర్లతో గ్లోబల్ మార్కెట్లో ఫోన్ను లాంచ్ చేసిన వివో
Also Read
- Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
- Rohit Sharma: ఎట్టకేలకు ఫామ్లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి..
- Discount On Mobile: తొలి సేల్లో రూ.10,000 తక్కువ ధరకు లభిస్తున్న మోటో 'లగ్జరీ' ఫోన్.. రేపు అందుబాటులోకి..
- Worst Bowling: యువకుడు, ఎత్తుగా ఉన్నాడు, బౌలింగ్ బాగా వేస్తాడు అనుకున్నారు.. కట్ చేస్తే చుక్కలు చూపించారు..
ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో చాలా కాలంగా మాట్లాడాలని అనుకుంటున్నానని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. జైలు నుంచి విడుదలయ్యాక మీతో మాట్లాడాలని చాలాసార్లు అనుకున్నాను. కొందరిని కలవలేకపోయినందుకు చింతిస్తున్నట్లు తెలిపారు. గత 2 సంవత్సరాలుగా అత్యంత క్లిష్టమైన దశను దాటారు. దేవుడు తన ప్రియమైన శిష్యులను పరీక్షిస్తాడు. భవిష్యత్తు సవాళ్ల కోసం మనల్ని బలపరచడానికి దేవుడు కష్టాలను పంపుతాడని, దేవుడు గొప్ప కష్టాలను పంపినప్పుడు, దేవుడు మిమ్మల్ని భవిష్యత్తులో గొప్ప పని చేయబోతున్నాడనే సంకేతం అని అన్నారు.
Read also: UPSC Exam Calendar 2025: సవరించిన పరీక్ష తేదీల క్యాలెండర్ విడుదల చేసిన యూపీఎస్సీ
అందుకే కష్టాలకు భయపడకుండా ధైర్యంగా పని చేయాలని, మా పార్టీ చాలా ధైర్యంగా, విజ్ఞతతో అన్ని కష్టాలను ఎదుర్కొందని తెలిపారు. మమ్మల్ని బద్దలు కొట్టి కొనుక్కోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా అది జరగలేదని ఆయన ఎన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలంతా ఇప్పుడు దృఢంగా ఒక కుటుంబంగా మారారు. నేను కార్యకర్తలను కలిసినప్పుడు, వారి దృష్టిలో నాపై ఉన్న ప్రేమను చూసి నేను పొంగిపోయాను. మీరు నన్ను చాలా ప్రేమిస్తారని నాకు తెలుసు, నేను కూడా మిమ్మల్ని చాలా ప్రేమిస్తానని అరవింద్ కేజ్రీవాల్ కార్యకర్తలతో అన్నారు.
आम आदमी पार्टी के कार्यकर्ता ही पार्टी की सबसे बड़ी ताक़त हैं। सभी AAP कार्यकर्ताओं के नाम मेरा संदेश। https://t.co/rfeZ9lD8Nn
— Arvind Kejriwal (@ArvindKejriwal) November 8, 2024
తాజావార్తలు
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
-
H-FAST Raids: కల్తీగాళ్ల గుండెల్లో రైళ్లు.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో H-FAST భారీ దాడులు..
-
Rohit Sharma: ఎట్టకేలకు ఫామ్లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి..
-
Vallabhaneni Anil: టాలీవుడ్లో యూనియన్ వివాదానికి ఫుల్స్టాప్.. జానీ మాస్టర్పై నాన్ కోఆపరేషన్ ఎత్తివేత!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!