Naresh Balyan: దోపిడీ కేసులో ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నరేష్ బల్యాన్ అరెస్ట్ చేసారు. ప్రస్తుతం ఆయన పోలీసుల అదుపులో ఉన్నారు. 2023లో నమోదైన దోపిడీ కేసుకు సంబంధించి క్రైం బ్రాంచ్ బృందం నరేష్ బల్యాన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. ఈ కేసు సంబంధించి వివరాలను చూస్తే.. ఆప్ ఎమ్మె
Arvind Kejriwal: ఫిబ్రవరి 2025లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం వీడియో సందేశం ద్వారా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కార్యకర్తలు హృదయపూర్వకంగా సిద్ధం కావాలని ఆయన పిలుపున
Punjab Sarpanch Oath Ceremony: ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచ్లతో ప్రమాణ స్వీకారం చేసేందుకు శుక్రవారం పంజాబ్లోని లూథియానాలో భారీ వేడుకను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా రానున్నా�
Swati Maliwal: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జనవరి 19న జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ను తన అభ్యర్థిగా నామినేట్ చేసింది. ఈమెతో పాటు రెండోసారి సంజయ్ సిగ్, ఎన్డీ గుప్తాలను నామినేట్ చేసింది. ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ)ఈ రోజు నామినేషన్లను ప్రకటించింది.
Mohalla Clinics: ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కేసులో పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), సీఎం అరవింద్ కేజ్రీవాల్కి కొత్త చిక్కు ఎదురైంది. ఆప్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న మొహల్లా క్లినిక్ల పనితీరులో అవినీతి జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో కేంద్రం సీబీఐ విచారణకు ఆదేశించింది. ఆమ్ ఆద్మీ మొహల్లా క్లిన