Wife Killed Husband: దారుణం.. 10 సెంట్ల స్థలం కోసం భర్తను చంపిన భార్య
By Mahesh Jakki
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wife Killed Husband: అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. 10 సెంట్ల స్థలం కోసం కట్టుకున్న భర్తనే కడతేర్చింది భార్య. భర్తకు గల పది సెంట్ల స్థలం అమ్మమని గత కొన్నాళ్ళ నుంచి ఒత్తిడి చేస్తుంది. స్థలం అమ్మడం కుదరదని భర్త తేగేసి చెప్పడంతో భర్త, అత్తతో తరచూ గొడవలు అయ్యాయి. నిన్న రాత్రి భర్త తాగే మద్యంలో పురుగుల మందు కలిపి హత్య చేసింది భార్య. తల్లి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు భార్య శివలక్ష్మిపై సెక్షన్ 302 , 201గా కేసు నమోదు చేశారు.
Read Also: Viral Video : గ్యాస్ స్టవ్ ఇలా చేతితో వెలిగించొచ్చని తెలియక.. ఇప్పటికి ఎన్ని లైటర్లు కొన్నామో
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..