Champions Trophy 2025: వామ్మో.. ఛాంపియన్స్ ట్రోఫీకి రూ.584 కోట్ల ఖర్చు..?
- ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి సంబంధించి ఒక ముఖ్యమైన వార్త.
- ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఐసీసీ పాకిస్థాన్కు రూ.586 కోట్లు.
- అదనంగా రూ. 34 కోట్లు.
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి సంబంధించి ఒక ముఖ్యమైన వార్త బయటకు వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఐసీసీ పాకిస్థాన్కు రూ.586 కోట్లు ఇచ్చినట్లు సమాచారం. ఈసారి టోర్నీని పాకిస్థాన్లో నిర్వహించనున్న నేపథ్యంలో దీనిపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్ వెళ్లేందుకు టీమిండియా సిద్ధంగా లేకపోవడంతో.. భారత్ మ్యాచ్లు శ్రీలంక లేదా యూఏఈలో నిర్వహించవచ్చు. ఈ టోర్నీకి సంబంధించి తాజాగా ఐసీసీ బడ్జెట్ ను కేటాయించింది. అయితే దీనికి సంబంధించి అధికారిక సమాచారం ఇంకా వెల్లడి కాలేదు.
Olympics gold medal: ఒలింపిక్స్ బంగారు పతకంలో స్వర్ణం ఎంత ఉంటుందో తెలుసా?
Also Read
అందిన సమాచారం ప్రకారం, వచ్చే ఏడాది పాకిస్తాన్ లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఐసీసీ సుమారు 70 మిలియన్ల డాలర్స్ బడ్జెట్ ను ఆమోదించింది. బీసీసీఐ సెక్రటరీ జయ్ షా నేతృత్వంలోని ఐసీసీ ఆర్థిక, వాణిజ్య కమిటీ బడ్జెట్కు ఆమోదం తెలిపిందని ఐసీసీకి సన్నిహిత వర్గాలు తెలిపాయి. అంచనా బడ్జెట్తో పాటు అదనపు ఖర్చుల కోసం 4.5 మిలియన్ల డాలర్స్ అందించబడ్డాయి. 70 మిలియన్ల డాలర్లను భారత రూపాయల్లోకి మార్చినట్లయితే అది దాదాపు రూ. 586 కోట్లకు సమానం అవుతుంది.
Shocking Video: ఇంటి ఎదుట ఆడుకుంటున్న చిన్నారిపై పడ్డ గేటు.. చివరికి ప్రాణాలు.?
నిజానికి ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్ వెళ్లేందుకు టీమిండియా సిద్ధంగా లేదు. ఒకవేళ భారత జట్టు పాకిస్థాన్కు వెళ్లకపోతే శ్రీలంక లేదా దుబాయ్ లో మ్యాచ్ లు నిర్వహించవచ్చు. అటువంటి పరిస్థితిలో ఖర్చులు పెరుగుతాయి. ఈ కారణంగా ఐసీసీ పాకిస్థాన్ కు అదనపు బడ్జెట్ను కేటాయించింది. టీమ్ ఇండియా వేరే వేదికపై ఆడితే.. దానికి 45 లక్షల డాలర్లు ఇచ్చారు. కానీ ఈ మొత్తం తక్కువగా ఉంటుందని అంచనా. ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్ లో నిర్వహించబోతున్నట్లు సమాచారం. నివేదికలను పరిశీలిస్తే, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బిసిసిఐని ఒప్పించే ప్రయత్నం చేసింది. దాంతో టీమిండియా పాకిస్తాన్కు వచ్చి ఆడవచ్చు. కానీ అది జరగలేదు.
తాజావార్తలు
-
PBKS vs RR: పంజాబ్ కింగ్స్కి అగ్నిపరీక్ష.. టాస్ గెలిచిన రాజస్థాన్! జట్టును రక్షించే బాధ్యత శ్రేయస్ అయ్యర్దే!
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
-
UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
-
Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
-
Food poisoning: బిర్యానీ, వాటర్మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో