Champions Trophy 2025: వామ్మో.. ఛాంపియన్స్ ట్రోఫీకి రూ.584 కోట్ల ఖర్చు..?
- ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి సంబంధించి ఒక ముఖ్యమైన వార్త.
- ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఐసీసీ పాకిస్థాన్కు రూ.586 కోట్లు.
- అదనంగా రూ. 34 కోట్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి సంబంధించి ఒక ముఖ్యమైన వార్త బయటకు వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఐసీసీ పాకిస్థాన్కు రూ.586 కోట్లు ఇచ్చినట్లు సమాచారం. ఈసారి టోర్నీని పాకిస్థాన్లో నిర్వహించనున్న నేపథ్యంలో దీనిపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్ వెళ్లేందుకు టీమిండియా సిద్ధంగా లేకపోవడంతో.. భారత్ మ్యాచ్లు శ్రీలంక లేదా యూఏఈలో నిర్వహించవచ్చు. ఈ టోర్నీకి సంబంధించి తాజాగా ఐసీసీ బడ్జెట్ ను కేటాయించింది. అయితే దీనికి సంబంధించి అధికారిక సమాచారం ఇంకా వెల్లడి కాలేదు.
Olympics gold medal: ఒలింపిక్స్ బంగారు పతకంలో స్వర్ణం ఎంత ఉంటుందో తెలుసా?
Also Read
- Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
- Mustard Oil Ban in US: భారత్లో హెల్దీ.. అమెరికాలో నిషేధం.. ఆవ నూనెపై నిజాలు ఇవే..!
- iPhone 18 Launch Date: యాపిల్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 18 ప్రో లాంచ్ డేట్ లీక్..! ఫీచర్లు, ధరలు వైరల్..
- Boondi Sev Curry Recipe: ఇంట్లో కూరగాయలు లేవా..? పెరుగు, బూందీ, సేవ్తో సూపర్ టేస్టీ కూర..
అందిన సమాచారం ప్రకారం, వచ్చే ఏడాది పాకిస్తాన్ లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఐసీసీ సుమారు 70 మిలియన్ల డాలర్స్ బడ్జెట్ ను ఆమోదించింది. బీసీసీఐ సెక్రటరీ జయ్ షా నేతృత్వంలోని ఐసీసీ ఆర్థిక, వాణిజ్య కమిటీ బడ్జెట్కు ఆమోదం తెలిపిందని ఐసీసీకి సన్నిహిత వర్గాలు తెలిపాయి. అంచనా బడ్జెట్తో పాటు అదనపు ఖర్చుల కోసం 4.5 మిలియన్ల డాలర్స్ అందించబడ్డాయి. 70 మిలియన్ల డాలర్లను భారత రూపాయల్లోకి మార్చినట్లయితే అది దాదాపు రూ. 586 కోట్లకు సమానం అవుతుంది.
Shocking Video: ఇంటి ఎదుట ఆడుకుంటున్న చిన్నారిపై పడ్డ గేటు.. చివరికి ప్రాణాలు.?
నిజానికి ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్ వెళ్లేందుకు టీమిండియా సిద్ధంగా లేదు. ఒకవేళ భారత జట్టు పాకిస్థాన్కు వెళ్లకపోతే శ్రీలంక లేదా దుబాయ్ లో మ్యాచ్ లు నిర్వహించవచ్చు. అటువంటి పరిస్థితిలో ఖర్చులు పెరుగుతాయి. ఈ కారణంగా ఐసీసీ పాకిస్థాన్ కు అదనపు బడ్జెట్ను కేటాయించింది. టీమ్ ఇండియా వేరే వేదికపై ఆడితే.. దానికి 45 లక్షల డాలర్లు ఇచ్చారు. కానీ ఈ మొత్తం తక్కువగా ఉంటుందని అంచనా. ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్ లో నిర్వహించబోతున్నట్లు సమాచారం. నివేదికలను పరిశీలిస్తే, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బిసిసిఐని ఒప్పించే ప్రయత్నం చేసింది. దాంతో టీమిండియా పాకిస్తాన్కు వచ్చి ఆడవచ్చు. కానీ అది జరగలేదు.
తాజావార్తలు
-
Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
-
Kakanmath Temple: ఈ ఆలయాన్ని దెయ్యాలు నిర్మించాయా? వెయ్యేళ్లుగా చెక్కుచెదరని రహస్యం ఇదేనా?
-
RaviTeja : మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్
-
Suriya : కరుప్పు బ్లాక్ బస్టర్ జోష్..నెక్ట్స్ సినిమాలో పాట పడబోతున్న సూర్య
-
Mustard Oil Ban in US: భారత్లో హెల్దీ.. అమెరికాలో నిషేధం.. ఆవ నూనెపై నిజాలు ఇవే..!
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!