Viral News: జవాన్కు తుది వీడ్కోలు పలికిన రెండు నెలల కొడుకు.. కంటతడి పెట్టిస్తున్న వీడియో
- ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో నక్సలైట్ల దాడి
- 8 మంది డీఆర్జీ జవాన్లు వీరమరణం
- జవాన్కు వీడ్కోలు పలికిన రెండు నెలల కొడుకు
- కంటతడి పెట్టిస్తున్న వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో నక్సలైట్ల దాడిలో 8 మంది డీఆర్జీ జవాన్లు వీరమరణం పొందారు. ఈ జవాన్లకు మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో సైనికులకు అంతిమ వీడ్కోలు పలికారు. వారి త్యాగానికి నివాళులు అర్పించి, వారి త్యాగం వృథా కాకుండా చూస్తామని ప్రతిజ్ఞ చేశారు.
READ MORE: Rohit Sharma: రోహిత్ శర్మకు లాస్ట్ ఛాన్స్.. పునరావృతం అయితే ఇదే చివరి ఐసీసీ టోర్నీ!
Also Read
- Team India Player: ‘పిక్నిక్లా భావించి వెళ్లారు.. ఐర్లాండ్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డారు’..
- Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
ఈ సమయంలో దంతెవాడలోని గీడం పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న జవాన్ సుదర్శన్ వెట్టి రెండు నెలల కుమారుడు తన తండ్రికి చివరి వీడ్కోలు పలికికాడు. ఈ దృశ్యం అందరి హృదయాలను కదిలించింది. వారి సంప్రదాయం ప్రకారం.. చివరి సారిగా బిడ్డను తండ్రి ఒడిలోకి తీసుకున్నారు. ఈ సంఘటన జరిగినప్పుడు జవాన్ అంత్యక్రియలకు హాజరైన.. అందరి కళ్లూ తడిసిపోయాయి. వీరమరణం పొందిన జవాను సుదర్శన్ ధైర్యసాహసాలను ప్రజలు స్మరించుకుని ఆయన త్యాగానికి నివాళులర్పించారు.
READ MORE: Elon Musk: భారత్, చైనా సహా పలు దేశాల్లో జనాభా క్షీణతపై ఎలాన్ మస్క్ ఆందోళన
ఇదిలా ఉండగా.. ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలను పరామర్శించి వారిని ఓదార్చారు. వారికి అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. వీరమరణం పొందిన జవాను సుదర్శన్ త్యాగాన్ని ఎప్పటికీ మరిచిపోలేమని విష్ణుదేవ్ సాయి ఎక్స్ మీడియాలో పోస్ట్ చేశారు. సైనికుడి త్యాగం వృథా కాదని.. రెండు నెలల చిన్నారి చివరి వీడ్కోలు పలికిన వీడియో హృదయాన్ని కలచివేసిందన్నారు.
बीजापुर हमले में शहीद सुदर्शन को दो महीने के मासूम बेटे ने दी अंतिम विदाई, नम हुईं हर आंखें..
यह हृदयविदारक दृश्य शहादत की उस अमर गाथा को बयां करता है, जहां देश की रक्षा के लिए सैनिक अपने परिवार को पीछे छोड़कर सर्वोच्च बलिदान देते हैं।#NaxalAttack #Bijapur #naxalite pic.twitter.com/5Th2keiQRV— Chandrakant Sharma🧢🐣 (@Achha_hun) January 7, 2025
తాజావార్తలు
-
CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Team India Player: ‘పిక్నిక్లా భావించి వెళ్లారు.. ఐర్లాండ్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డారు’..
-
Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
-
Sharmistha Mukherjee: “రాజకీయం పార్ట్ టైమ్ కాదు”.. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
-
Srinivasa Mangapuram: ఘట్టమనేని ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. జూలై రేస్ నుంచి తప్పుకున్న జయకృష్ణ ‘శ్రీనివాసమంగాపురం’?
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!