World Traveller: అమ్మ కోసం 100 దేశాల యాత్ర
World Traveller: అమ్మ చివరి కోరిక నెరవేర్చేందుకు 100 దేశాల యాత్రకు శ్రీకారం చుట్టినట్లు నగరానికి చెందిన ఐటీ నిపుణుడు రామకృష్ణ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో స్వచ్ఛమైనది ఏదైనా ఉంది అంటే తల్లి ప్రేమ ఒకటేనని అన్నారు. తాను పది నెలల వయసులో బావిలో పడి అనారోగ్య బారిన పడ్డ అమ్మ జ్యోతిర్మయి 2023లో మృతి చెందిందని అన్నారు. నవల రచయిత్రి ఆయన తన తల్లి ప్రస్తుత సామాజిక మాధ్యమాలలో పిల్లల కోసం తాను రాసిన కథలను ప్రచారం చేయాలని కోరడంతో ప్రపంచ యాత్రకు స్వీకరం చుట్టినట్టు చెప్పారు. ఇప్పటికే 33 దేశాలు పూర్తి చేసిన తాను ఈ ఏడాది చివరి నాటికి 100 దేశాల పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఏ దేశానికి వెళ్లినా ఆయా దేశాల విశిష్టతను, అక్కడి ప్రజల ఆచార సాంప్రదాయాలపై అవగాహన కల్పిస్తూ తీసిన వీడియోలను యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తున్నట్లు చెప్పారు.
తాజావార్తలు
-
Delhi: ఢిల్లీలో దారుణం.. యూపీఎస్సీకి సిద్ధపడుతున్న యువతి హత్యాచారం
-
Peddi: చరణ్ ‘పెద్ది’లో శృతి హాసన్ ..
-
Chandoo Mondeti: రానా, అక్షయ్ కుమార్ హీరోలుగా హిస్టారికల్ థ్రిల్లర్?
-
TGSRTC MD Nagireddy: ఆర్టీసీ కార్మికుల 32 డిమాండ్ల విలువ రూ.35 వేల కోట్లు..
-
Anil Ravipudi: అనిల్ రావిపూడి సినిమాకి హీరోయిన్లు ఫిక్స్.. ఎవరంటే?
ట్రెండింగ్
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?
-
144Hz రిఫ్రెష్ రేట్, 13.2 అంగుళాల డిస్ప్లే, 13380mAh బ్యాటరీతో OPPO Pad 5 Pro లాంచ్.!
-
50MP+50MP+50MP కెమెరాలు, IP68/IP69 రేటింగ్, వేపర్ చాంబర్ కూలింగ్ టెక్నాలజీతో నేడు లాంచ్ కానున్న Motorola Edge 70 Pro.!