Hyderabad: సాఫ్ట్ వేర్ కంపెనీ బడా మోసం.. ఉద్యోగాలిప్పిస్తామంటూ నగదు వసూలు చేసి బోర్డు తిప్పేసిన వైనం
- రైల్ వరల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో దేశ వ్యాప్తంగా అయిదు బ్రాంచ్ లు
- ఒక్కొక్కరి నుంచి రూ. 40వేలు వసూలు
- ఉద్యోగాలు ఇస్తామాంటూ 800 మంది దగ్గర సెక్యూరిటీ డిపాజిట్లు వసూలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాఫ్ట్ వేర్ ఫీల్డ్ పై యువతలో ఉన్న మోజును క్యాష్ చేసుకునేందుకు.. పుట్టగొడుగుల్లా పుట్టకొస్తున్న కొన్ని కంపెనీలు నిరుద్యోగులను నిలువనా ముంచేస్తున్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తా మంటూ నిరుద్యోగుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ మాటలు నమ్మిన చాలామంది నిరుద్యోగులు రూ. వేలల్లో నగదు చెల్లించారు. దీంతో ఆ కంపెనీని అకస్మాత్తుగా మూసేశారు. ఆగ్రహానికి గురైన నిరుద్యోగులు పోలీస్ స్టేషన్ బాటపట్టారు. వివరాల్లోకి వెళితే.. సాఫ్ట్ వేర్ డవలపర్ కంపెనీ బడా మోసం బడా మోసం బయటపడింది. గచ్చిబౌలిలో సాఫ్ట్ వేర్ డవలపర్ కంపెననీ మోసానికి పాల్పడింది. ఉద్యోగుల దగ్గర డిపాజిట్ ఫీజులు వసూలు చేసి బోర్డు తిప్పేసింది సాఫ్ట్ వేర్ కంపెని. రైల్ వరల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో దేశ వ్యాప్తంగా అయిదు బ్రాంచ్ లు ఉన్నాయి. ఉద్యోగాలు ఇస్తామాంటూ 800 మంది దగ్గర రైల్ వరల్డ్ కంపెనీ సెక్యూరిటీ డిపాజిట్లు వసూలు చేసింది.
READ MORE: Gorantla Butchaiah Chowdary: ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
ఒక్కో ఉద్యోగి దగ్గర రూ.40 నుంచి రూ.50వేలు వసూలు చేసింది. అందరి ఉద్యోగుల నుంచి దాదాపు 5 కోట్ల రూపాయలు వసూలు కాగానే బోర్డు తిప్పేసింది. ఇదే కంపెనీ మూడు నెలల క్రితం గచ్చి బౌలిలోనూ బ్రాంచ్ ఓపెన్ చేసింది. ఒక్కో ఉద్యోగి దగ్గర 40 వేల రూపాయల వసూలు చేసింది. ఒక్క గచ్చి బౌలిలోనే 40 లక్షల రూపాయల వసూలు చేసింది. రైల్ వరల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాని ఉద్యోగులకు షాకిచ్చింది. కంపెని క్లోజ్ చేశామాంటూ తెలిపింది. కంపెని మోసంతో రోడ్డున పడ్డ 100 మంది ఉద్యోగులు..రాయ దుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..