Hyderabad: సాఫ్ట్ వేర్ కంపెనీ బడా మోసం.. ఉద్యోగాలిప్పిస్తామంటూ నగదు వసూలు చేసి బోర్డు తిప్పేసిన వైనం
- రైల్ వరల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో దేశ వ్యాప్తంగా అయిదు బ్రాంచ్ లు
- ఒక్కొక్కరి నుంచి రూ. 40వేలు వసూలు
- ఉద్యోగాలు ఇస్తామాంటూ 800 మంది దగ్గర సెక్యూరిటీ డిపాజిట్లు వసూలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాఫ్ట్ వేర్ ఫీల్డ్ పై యువతలో ఉన్న మోజును క్యాష్ చేసుకునేందుకు.. పుట్టగొడుగుల్లా పుట్టకొస్తున్న కొన్ని కంపెనీలు నిరుద్యోగులను నిలువనా ముంచేస్తున్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తా మంటూ నిరుద్యోగుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ మాటలు నమ్మిన చాలామంది నిరుద్యోగులు రూ. వేలల్లో నగదు చెల్లించారు. దీంతో ఆ కంపెనీని అకస్మాత్తుగా మూసేశారు. ఆగ్రహానికి గురైన నిరుద్యోగులు పోలీస్ స్టేషన్ బాటపట్టారు. వివరాల్లోకి వెళితే.. సాఫ్ట్ వేర్ డవలపర్ కంపెనీ బడా మోసం బడా మోసం బయటపడింది. గచ్చిబౌలిలో సాఫ్ట్ వేర్ డవలపర్ కంపెననీ మోసానికి పాల్పడింది. ఉద్యోగుల దగ్గర డిపాజిట్ ఫీజులు వసూలు చేసి బోర్డు తిప్పేసింది సాఫ్ట్ వేర్ కంపెని. రైల్ వరల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో దేశ వ్యాప్తంగా అయిదు బ్రాంచ్ లు ఉన్నాయి. ఉద్యోగాలు ఇస్తామాంటూ 800 మంది దగ్గర రైల్ వరల్డ్ కంపెనీ సెక్యూరిటీ డిపాజిట్లు వసూలు చేసింది.
READ MORE: Gorantla Butchaiah Chowdary: ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి
Also Read
- Tata Cars Price Hike: టాటా కార్లు కొనేవారికి ఇదే చివరి ఛాన్స్..! పెరగనున్న పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, ఈవీ కార్ల ధరలు
- Haryana: అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడు మోహిత్ హఠాన్మరణం
- Karnataka: కర్ణాటకలో దారుణం.. యువతి కిడ్నాప్, అత్యాచారం, హత్య..
- India Sri Lanka 2nd Test: కుల్దీప్ ఫామ్లోనే ఉన్నాడు.. టీమిండియా కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఒక్కో ఉద్యోగి దగ్గర రూ.40 నుంచి రూ.50వేలు వసూలు చేసింది. అందరి ఉద్యోగుల నుంచి దాదాపు 5 కోట్ల రూపాయలు వసూలు కాగానే బోర్డు తిప్పేసింది. ఇదే కంపెనీ మూడు నెలల క్రితం గచ్చి బౌలిలోనూ బ్రాంచ్ ఓపెన్ చేసింది. ఒక్కో ఉద్యోగి దగ్గర 40 వేల రూపాయల వసూలు చేసింది. ఒక్క గచ్చి బౌలిలోనే 40 లక్షల రూపాయల వసూలు చేసింది. రైల్ వరల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాని ఉద్యోగులకు షాకిచ్చింది. కంపెని క్లోజ్ చేశామాంటూ తెలిపింది. కంపెని మోసంతో రోడ్డున పడ్డ 100 మంది ఉద్యోగులు..రాయ దుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Tata Cars Price Hike: టాటా కార్లు కొనేవారికి ఇదే చివరి ఛాన్స్..! పెరగనున్న పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, ఈవీ కార్ల ధరలు
-
Tollywood Comeback: స్టార్ హీరోల ‘సాలిడ్ కంబ్యాక్’: రికార్డుల మోత మోగిస్తున్న 2026 టాలీవుడ్!
-
Haryana: అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడు మోహిత్ హఠాన్మరణం
-
Karnataka: కర్ణాటకలో దారుణం.. యువతి కిడ్నాప్, అత్యాచారం, హత్య..
-
Raidurg Land: రాయదుర్గం TGIIC భూమికి జాక్పాట్.. ఎకరం రూ.264 కోట్లు.!
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!