Road Accident: పండగ పూట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road Accident: మెదక్ జిల్లాలో పండగ పూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు పిల్లలతో స్కూటీపై వెళ్తున్న తల్లిని టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు కుమారులు మృతి చెందారు. తల్లి స్వల్ప గాయాలతో బయటపడింది. అయితే కళ్ళముందే తన కుమారులు చనిపోవడంతో ఆ తల్లి గుండె పగిలేలా రోధిస్తుంది.
Read Also: Ponguleti Srinivas Reddy : కార్యకర్తలను కాపాడుకోవడం కోసం నేను ఎంతవరకైనా వెళ్తా
Also Read
దీపావళి సందర్భంగా.. పిల్లలకు టపాసులు కొనిచ్చేందుకు షాప్ కి తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదిలా ఉంటే.. రెండేళ్ల క్రితమే తన భర్త శ్రీనివాస్ రోడ్డు ప్రమాదంలోనే చనిపోయాడు. అప్పుడు భర్తని, ఇప్పుడు పిల్లల్ని కోల్పోవడంతో తీవ్రంగా దు:ఖ సాగరంలోకి వెళ్లిపోయింది. దీంతో ఆ తల్లి అక్కడే స్పృహ తప్పి పడిపోయింది. దీంతో ఆమేను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన కుమారులు పృధ్విరాజ్ (12), ఫణి తేజ (10)గా గుర్తించారు. తల్లి అన్నపూర్ కస్తూరిబా స్కూల్ లో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తుంది.
Read Also: Tula Uma: తప్పుడు ప్రచారాలు చేయకండి.. మీడియాపై తుల ఉమ ఫైర్
తాజావార్తలు
-
Vizag: విశాఖలో ఘోర విషాదం.. పెళ్లి దండలతోనే నవ వధువు మృతి
-
Pawan Kalyan : పొదుపు చర్యలపై ప్రజలకు ఇబ్బంది కలగొద్దు..!
-
NTR Neel: యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డేకి ప్రశాంత్ నీల్ గిఫ్ట్ రెడీ.. ఇక రచ్చ రచ్చే!
-
West Bengal: కలకత్తా హైకోర్టులో మమతా బెనర్జీకి ఘోర అవమానం..
-
RCB: పాయింట్ల పట్టికలో టాప్లో ఉన్నా.. ఆర్సీబీ కంటే ఆ జట్టుకే ప్లే ఆఫ్ అవకాశాలు..
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?