Rare Bird : తెలంగాణలో అరుదైన పక్షి.. ఎక్కడో తెలుస్తే షాక్ అవుతారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అరుదైన వలస పక్షి నారాయణపేట ఎక్లాస్ పూర్ అర్భన్ పార్కలో దర్శనమిస్తుంది. ఈ అరుదైన పక్షిని ఇండియన్ పిట్ట గా పిలుస్తుంటారు. చాలా రంగులతో బ్యూటిపుల్ గా ఉంటుంది ఈ పిట్ట. రాలిపోయిన ఆకుల కింద ఉండే కీటకాలను తింటూ మనుగడ కొనసాగిస్తుంది. ఇది చాలా సిగ్గరి. ఉదయం సాయంత్రం ఆక్టివ్ గా ఉంటూ వినసొంపుగా ఉండే.. ఒక ప్రత్యేకమైన శబ్దాన్ని ఈ పక్షి చేస్తుంది. హైదరాబాద్ కు చెందిన వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఈ పక్షిని అతి కష్టంపై తన కెమెరాలో దీనిని బంధించారు.
Also Read : Bandi Sanjay : మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం
Also Read
- Bhojshala Case: "భోజ్శాల హిందువులదే".. ఆలయం ఎలా మసీదుగా మారింది, చరిత్ర ఏం చెబుతోంది.?
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
- Bhojshala case: "భోజ్శాల ఒక దేవాలయం".. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
- Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
ఈ పక్షి హిమాలయ అడవుల్లో.. మధ్య, పశ్చిమ భారతదేశంలోని కొండల్లో ఆకురాల్చే, దట్టమైన అడవుల్లో నివాసం ఉంటుంది. శీతాకాలంలో దక్షిణభారతంలోని దట్టమైన అరణ్యాలకు వలస వస్తుంటుంది. ఈ పక్షి ఇక్కడ కనిపించడం నారాయణపేట అడవుల అభివృద్దికి నిదర్శనమని ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. నారాయణపేటలో ఇంకా చాలా పక్షి జాతులు, వన్య ప్రాణులు ఉన్నాయన్నారు. వాటిని అన్వేషించి ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఎక్లాస్ పూర్ అర్భన్ పార్క్ ను అభివృద్ది చేయడంతో పాటు పక్షులకు అణువుగా ఉండేలా తీర్చిదిద్దుతామన్నారు.
Also Read : Viral : స్నేక్ క్యాచర్లను ఆటాడుకున్న కింగ్ కోబ్రా.. లాస్ట్ కి ఏం జరిగిందో తెలుసా..?
రాబోయే కాలంలో నారాయణపేటలోని వివిధ పాఠశాలల్లో బర్డ్ వాచింగ్, అడువులు, వన్య ప్రాణుల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని అధికారులు అంటున్నారు. పలు జాతులకు చెందిన పక్షులను, వన్య ప్రాణులను ఫారెస్ట్ అధికారులు సంరక్షిస్తున్నారు. ఈ పక్షిని చూసేందుకు భారీగా తరలివస్తున్నారు. ఇలాంటి అరుదైన పక్షి జాతులను సంరక్షించుకోవాలని ఫారెస్ట్ అధికారులు వెల్లడిస్తున్నారు.
తాజావార్తలు
-
Bhojshala Case: “భోజ్శాల హిందువులదే”.. ఆలయం ఎలా మసీదుగా మారింది, చరిత్ర ఏం చెబుతోంది.?
-
Monsoon 2026: గుడ్న్యూస్.. కేరళలోకి ఆరు రోజులు ముందుగానే మాన్సూన్ ఎంట్రీ! ఖరారు చేసిన ఐఎండీ..
-
PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
-
Bhojshala case: “భోజ్శాల ఒక దేవాలయం”.. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
-
Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!