Crime: హిందువుగా నమ్మించి.. ఆరో పెళ్లి చేసుకున్న ముస్లిం.. మతం మారాలని ఒత్తిడి తేవడంతో..
- బీహార్లోని పూర్నియాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన
- హిందూ యువతిని ట్రాప్ చేసిన ముస్లిం యువకుడు
- హిందూ యువతిని ఆరో పెళ్లి చేసుకున్న ముస్లిం
- యువకుడి ఇంటి నుంచి తప్పించుకుని ఫిర్యాదు చేసిన యువతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లోని పూర్నియాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ముస్లిం యువకుడు హిందూ యువతిని ప్రేమ వలలో ట్రాప్ చేసేందుకు తన పేరు, గుర్తింపును మార్చుకున్నాడు. ఎలాగోలా ఆమెను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు. నిందితుడు జియారుల్కి ఇది ఆరో పెళ్లి కాగా ఇంతకు ముందు కూడా ఐదు పెళ్లిళ్లు చేసుకున్నాడు. పెళ్లి తర్వాత ముస్లిం యువకులు మతం మారాలని ఒత్తిడి తెచ్చారని, ఆ తర్వాత అసలు విషయం తెలిసిందని బాధితురాలు ఆరోపించింది.
READ MORE: Modi US Tour: 300 పురాతన వస్తువులను ఇండియాకు తిరిగి ఇచ్చిన అమెరికా..
Also Read
- US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
- Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
- Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
బాధితురాలి కథనం ప్రకారం.. ముస్లిం యువకుడు జియారుల్ తన పేరును శంకర్ యాదవ్గా మార్చుకున్నాడు. అమ్మాయిలను మభ్యపెట్టేందుకు తన ఆధార్ కార్డును కూడా అదే పేరుతో తయారు చేసుకున్నాడు. నిందితుడైన ముస్లిం యువకుడు అమ్మాయి ఇంట్లో తన పేరు శంకర్ అని చెప్పి తాపీ మేస్త్రీగా పరిచయం అయ్యాడు. పని సాకుతో వితంతువు ఇంటికి చేరుకుని ఆమె కూతురిని తన ప్రేమ వలలో బంధించాడు. ఆ తర్వాత ఆమెను పెళ్లి కూడా చేసుకున్నాడు. వివాహానంతరం ఆ మహిళ తన అత్తమామల ఇంటికి చేరుకోగా.. తాను పెళ్లి చేసుకున్న వ్యక్తి హిందువు కాదని, ముస్లిం అని, అంతకుముందు 5 పెళ్లిళ్లు చేసుకున్నాడని తెలిసింది.
READ MORE:Odisha: పిల్లలకు గుడ్లు ఇవ్వడం లేదని.. అంగన్వాడీ కార్యకర్తను చెట్టుకు కట్టేసి కొట్టిన మహిళలు
ఈ విషయం తెలుసుకున్న మహిళ ఆశ్చర్యానికి గురైంది. తన అత్తమామల ఇంటి నుంచి బయటకు రావడానికి మార్గం వెతకడం ప్రారంభించింది. ఈ సమయంలో.. నిందితుడు భర్త, అతని కుటుంబ సభ్యులు మహిళపై నిఘా ఉంచారు. ఆమెను ఇంట్లో నుంచి బయటకు రానివ్వలేదు. తనను బందీగా ఉంచి ‘బీఫ్’ తినమని బలవంతం చేశారు. అంగీకరించక పోవడంతో తనను కొట్టారని ఆ మహిళ ఆరోపించింది. ఆ మహిళ తన ప్రాణాలను కాపాడుకునేందుకు రాత్రి అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకుని నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి అక్కడ ఫిర్యాదు చేసింది. ఈ విషయమై సదర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్ణియ ఎస్పీ కార్తికేయ శర్మ మాట్లాడుతూ.. మహిళ ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసులు తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Kiran Abbavaram : హీరో ఇమేజ్ కంటే సాధారణ జీవితం ఇష్టం
-
CM Revanth Reddy : కల్తీ ఆహారానికి చెక్.. హోటల్ యజమానులపై ఇక క్రిమినల్ కేసులు.!
-
US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
-
Preity Mukhundhan: ఈ ముద్దుగుమ్మ రామానుజన్ మునిమనవరాలా? అసలు నిజం ఇదే!
-
Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!