K Laxman: ప్రధాని మోడీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు..
- నేడు జేఏసీ సమావేశం
- ఎలక్షన్ బిల్లుపై విస్తృత చర్చ
- బిల్లుపై విస్తృత చర్చ కోసమే జేపీసీ ఏర్పాటు చేశామన్న బీజేపీ నేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు జమిలి ఎన్నికల జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యుల సమావేశం జరుగనుంది. కాసేపట్లో సమావేశం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై విస్తృత చర్చ కోసమే జేపీసీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మోడీ అసాధ్యం అనుకున్న బిల్లును సుసాధ్యం చేసి చూపారన్నారు. దేశంలో వరుస ఎన్నికల వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని తెలిపారు. ఆర్థికంగా భారం పడుతుందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతి మూడు నెలలకు ఆరు నెలకు ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయని.. అందుకే వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ కోసం మోడీ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. కచ్చితంగా జమిలి ఎన్నికల బిల్లును ఆమోదించేలా అన్ని పార్టీలతో అందరితో చర్చలు జరుపుతామని లక్ష్మణ్ వెల్లడించారు.
READ MORE: Sam Altman: శామ్ ఆల్ట్మన్పై సోదరి సంచలన ఆరోపణలు.. పదేళ్ల పాటు లైంగికంగా వేధించాడని వెల్లడి
Also Read
- RBI Report: తీవ్ర ద్రవ్యోల్బణంలో తెలంగాణ.. ఆర్బీఐ నివేదిక
- Suryakumar Yadav: టీ20 జట్టులోకి మళ్లీ సూర్యకుమార్ యాదవ్..? బీసీసీఐ కీలక సంకేతాలు
- UK-Iran: ఐఆర్జీసీపై బ్రిటన్ సంచలన నిర్ణయం.. ఉగ్ర సంస్థగా ప్రకటన
- India Women vs England Women: అబ్బాయిలు పరువు తీస్తే.. అమ్మాయిలు గర్జించారు.. ఇంగ్లండ్పై భారత్ చారిత్రక విజయం
కాగా.. గత పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా ఒకే దేశం ఒకే ఎన్నిక కోసం రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకువచ్చిన విషయం తెలిసిందే. పార్లమెంట్లో గందరగోళం మధ్య జేఏసీ ఏర్పాటు చేశారు. కమిటీ ఏర్పాటు తరువాత జరుగుతున్న మొదటి సమావేశం ఇది. కమిటీ ఛైర్మన్ పీపీ ఛౌధురి అధ్యక్షతన జరుగుతోంది. కమిటీలో సభ్యులుగా లోక్ సభ, రాజ్యసభ నుంచి మొత్తం 39 మంది ఎంపీలు ఉన్నారు. నేటి సమావేశానికి కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అధికారులు హాజరవుతారు.
READ MORE: Sunny Deol : ‘జాట్’ ను జెట్ స్పీడ్ లో ఫినిష్ చేస్తున్న గోపీచంద్ మలినేని
తాజావార్తలు
-
Asian U23 Athletics: స్వర్ణ పతకంతో మెరిసిన తెలంగాణ బిడ్డ.. సీఎం రేవంత్ అభినందనలు..
-
Yemen Airport Attack: యెమెన్లో ల్యాండ్ అవుతుండగా క్షిపణుల వర్షం.. ఇరాన్ ప్రయాణికుల ప్రాణాలు గాల్లో!
-
RBI Report: తీవ్ర ద్రవ్యోల్బణంలో తెలంగాణ.. ఆర్బీఐ నివేదిక
-
Jani Master: చిరంజీవి సమక్షంలో కలిసిన జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్.. పెద్దరికం అంటే ఇదే!
-
Suryakumar Yadav: టీ20 జట్టులోకి మళ్లీ సూర్యకుమార్ యాదవ్..? బీసీసీఐ కీలక సంకేతాలు
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!