K Laxman: ప్రధాని మోడీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు..
- నేడు జేఏసీ సమావేశం
- ఎలక్షన్ బిల్లుపై విస్తృత చర్చ
- బిల్లుపై విస్తృత చర్చ కోసమే జేపీసీ ఏర్పాటు చేశామన్న బీజేపీ నేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు జమిలి ఎన్నికల జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యుల సమావేశం జరుగనుంది. కాసేపట్లో సమావేశం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై విస్తృత చర్చ కోసమే జేపీసీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మోడీ అసాధ్యం అనుకున్న బిల్లును సుసాధ్యం చేసి చూపారన్నారు. దేశంలో వరుస ఎన్నికల వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని తెలిపారు. ఆర్థికంగా భారం పడుతుందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతి మూడు నెలలకు ఆరు నెలకు ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయని.. అందుకే వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ కోసం మోడీ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. కచ్చితంగా జమిలి ఎన్నికల బిల్లును ఆమోదించేలా అన్ని పార్టీలతో అందరితో చర్చలు జరుపుతామని లక్ష్మణ్ వెల్లడించారు.
READ MORE: Sam Altman: శామ్ ఆల్ట్మన్పై సోదరి సంచలన ఆరోపణలు.. పదేళ్ల పాటు లైంగికంగా వేధించాడని వెల్లడి
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
కాగా.. గత పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా ఒకే దేశం ఒకే ఎన్నిక కోసం రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకువచ్చిన విషయం తెలిసిందే. పార్లమెంట్లో గందరగోళం మధ్య జేఏసీ ఏర్పాటు చేశారు. కమిటీ ఏర్పాటు తరువాత జరుగుతున్న మొదటి సమావేశం ఇది. కమిటీ ఛైర్మన్ పీపీ ఛౌధురి అధ్యక్షతన జరుగుతోంది. కమిటీలో సభ్యులుగా లోక్ సభ, రాజ్యసభ నుంచి మొత్తం 39 మంది ఎంపీలు ఉన్నారు. నేటి సమావేశానికి కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అధికారులు హాజరవుతారు.
READ MORE: Sunny Deol : ‘జాట్’ ను జెట్ స్పీడ్ లో ఫినిష్ చేస్తున్న గోపీచంద్ మలినేని
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..