K Laxman: ప్రధాని మోడీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు..
- నేడు జేఏసీ సమావేశం
- ఎలక్షన్ బిల్లుపై విస్తృత చర్చ
- బిల్లుపై విస్తృత చర్చ కోసమే జేపీసీ ఏర్పాటు చేశామన్న బీజేపీ నేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు జమిలి ఎన్నికల జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యుల సమావేశం జరుగనుంది. కాసేపట్లో సమావేశం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై విస్తృత చర్చ కోసమే జేపీసీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మోడీ అసాధ్యం అనుకున్న బిల్లును సుసాధ్యం చేసి చూపారన్నారు. దేశంలో వరుస ఎన్నికల వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని తెలిపారు. ఆర్థికంగా భారం పడుతుందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతి మూడు నెలలకు ఆరు నెలకు ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయని.. అందుకే వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ కోసం మోడీ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. కచ్చితంగా జమిలి ఎన్నికల బిల్లును ఆమోదించేలా అన్ని పార్టీలతో అందరితో చర్చలు జరుపుతామని లక్ష్మణ్ వెల్లడించారు.
READ MORE: Sam Altman: శామ్ ఆల్ట్మన్పై సోదరి సంచలన ఆరోపణలు.. పదేళ్ల పాటు లైంగికంగా వేధించాడని వెల్లడి
Also Read
- Heart Attack: షాకింగ్.. 13 ఏళ్లకే గుండెపోటు.. స్కూల్ వాష్రూమ్లో ఏడో తరగతి బాలుడి మృతి..
- India vs Pakistan: ఆసియా కప్లో మరోసారి భారత్-పాక్ పోరు సాధ్యమే.. కానీ, ఓ ట్విస్ట్!
- Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- BRS MLAs: కేటీఆర్, హరీశ్రావు సహా 14 మంది ఎమ్మెల్యేలపై కేసులు.. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్రెడ్డి అరెస్ట్
కాగా.. గత పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా ఒకే దేశం ఒకే ఎన్నిక కోసం రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకువచ్చిన విషయం తెలిసిందే. పార్లమెంట్లో గందరగోళం మధ్య జేఏసీ ఏర్పాటు చేశారు. కమిటీ ఏర్పాటు తరువాత జరుగుతున్న మొదటి సమావేశం ఇది. కమిటీ ఛైర్మన్ పీపీ ఛౌధురి అధ్యక్షతన జరుగుతోంది. కమిటీలో సభ్యులుగా లోక్ సభ, రాజ్యసభ నుంచి మొత్తం 39 మంది ఎంపీలు ఉన్నారు. నేటి సమావేశానికి కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అధికారులు హాజరవుతారు.
READ MORE: Sunny Deol : ‘జాట్’ ను జెట్ స్పీడ్ లో ఫినిష్ చేస్తున్న గోపీచంద్ మలినేని
తాజావార్తలు
-
Theatrical Releases: ఈ వారం థియేటర్లలో అదరగొట్టబోతున్న సరికొత్త సినిమాలు..
-
Heart Attack: షాకింగ్.. 13 ఏళ్లకే గుండెపోటు.. స్కూల్ వాష్రూమ్లో ఏడో తరగతి బాలుడి మృతి..
-
India vs Pakistan: ఆసియా కప్లో మరోసారి భారత్-పాక్ పోరు సాధ్యమే.. కానీ, ఓ ట్విస్ట్!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
BRS MLAs: కేటీఆర్, హరీశ్రావు సహా 14 మంది ఎమ్మెల్యేలపై కేసులు.. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్రెడ్డి అరెస్ట్
ట్రెండింగ్
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!