AIIMS Delhi: షాకింగ్ న్యూస్.. డ్రగ్స్ ఓవర్ డోస్ తీసుకుని డాక్టర్ ఆత్మహత్య!
- దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఓ షాకింగ్ న్యూస్
- ఢిల్లీ ఎయిమ్స్లో ఓ న్యూరో సర్జన్ డ్రగ్స్ ఓవర్ డోస్ తీసుకుని ఆత్మహత్య
- ఆయన ఇంటి నుంచి మృతదేహం స్వాధీనం
- భార్యతో గొడవే కారణమని ప్రాథమిక సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఓ షాకింగ్ న్యూస్ వెలువడింది. కోల్కతాలో ఓ ట్రైనీ డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన నుంచి వైద్యుల సంఘం ఇంకా తేరుకోలేదు. ఇంతలో మరో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ ఎయిమ్స్లో ఓ న్యూరో సర్జన్ డ్రగ్స్ ఓవర్ డోస్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఎయిమ్స్కు ఆనుకుని ఉన్న గౌతమ్నగర్ ప్రాంతంలోని ఆయన ఇంటి నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో తోటి వైద్యులే కాదు పోలీసులు సైతం షాక్కు గురయ్యారు. ప్రస్తుతం ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.
READ MORE: Kolkata rape case: మమతా బెనర్జీకి హర్భజన్ సింగ్ లేఖ..
Also Read
- Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
- 4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
- Shubman Gill: భారత క్రికెట్ చరిత్రను మార్చనున్న కెప్టెన్ గిల్.. విరాట్, రోహిత్కి కూడా సాధ్యం కాలేదు..
- 9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
సమాచారం ప్రకారం.. ఢిల్లీ ఎయిమ్స్లో న్యూరోసర్జన్గా పనిచేస్తున్న ఓ వైద్యుడు డ్రగ్ ఓవర్ డోస్ తీసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. న్యూరో సర్జన్ వయస్సు 34 సంవత్సరాలు. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుడు దక్షిణ ఢిల్లీలోని గౌతమ్ నగర్ ప్రాంతంలో ఆసుపత్రికి సమీపంలో నివసించారు. ఎయిమ్స్ కుటుంబ కలహాలతో ఇబ్బంది పడ్డాడని ప్రాథమిక సమాచారం.
READ MORE:Kolkata Doctor Case: మమతా బెనర్జీ రివర్స్ అటాక్.. బీజేపీ నేతలు, డాక్టర్లకు బెంగాల్ పోలీసుల సమన్లు..
అతని భార్యతో వివాదం..
ఢిల్లీ ఎయిమ్స్కు చెందిన యువ వైద్యుడు కుటుంబ వివాదంలో ఉన్నాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు. భార్యతో గొడవ పడ్డారని ప్రాథమిక సమాచారం. మరణించిన వైద్యుడి భార్య సంఘటన సమయంలో ఫ్లాట్లో లేదు. రక్షాబంధన్ పండుగను జరుపుకోవడానికి ఆమె పుట్టింటికి వెళ్లింది. ఘటనాస్థలికి చేరుకున్న ఢిల్లీ పోలీసు బృందం పరిశీలించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహారంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. గౌతమ్నగర్లోని ఎయిమ్స్ డాక్టర్ ఫ్లాట్లో సూసైడ్ నోట్ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
-
Mecca Pact Explained: పాకిస్థాన్ పాచికలు చెల్లవు.. మక్కా ఒప్పందం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
-
Explainer: టాటా నానో రీఎంట్రీ..!? ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మరో అద్భుతం!
-
Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
-
Explainer: రెస్టారెంట్ కిచెన్లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!