AIIMS Delhi: షాకింగ్ న్యూస్.. డ్రగ్స్ ఓవర్ డోస్ తీసుకుని డాక్టర్ ఆత్మహత్య!
- దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఓ షాకింగ్ న్యూస్
- ఢిల్లీ ఎయిమ్స్లో ఓ న్యూరో సర్జన్ డ్రగ్స్ ఓవర్ డోస్ తీసుకుని ఆత్మహత్య
- ఆయన ఇంటి నుంచి మృతదేహం స్వాధీనం
- భార్యతో గొడవే కారణమని ప్రాథమిక సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఓ షాకింగ్ న్యూస్ వెలువడింది. కోల్కతాలో ఓ ట్రైనీ డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన నుంచి వైద్యుల సంఘం ఇంకా తేరుకోలేదు. ఇంతలో మరో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ ఎయిమ్స్లో ఓ న్యూరో సర్జన్ డ్రగ్స్ ఓవర్ డోస్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఎయిమ్స్కు ఆనుకుని ఉన్న గౌతమ్నగర్ ప్రాంతంలోని ఆయన ఇంటి నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో తోటి వైద్యులే కాదు పోలీసులు సైతం షాక్కు గురయ్యారు. ప్రస్తుతం ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.
READ MORE: Kolkata rape case: మమతా బెనర్జీకి హర్భజన్ సింగ్ లేఖ..
Also Read
- Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్బై
- SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
- Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
- Andhra Pradesh Tax Revenue: ఏపీ ఖజానాకు ఊహించని ఊపు.. ఆగస్టులో భారీగా పెరిగిన పన్నుల ఆదాయం
సమాచారం ప్రకారం.. ఢిల్లీ ఎయిమ్స్లో న్యూరోసర్జన్గా పనిచేస్తున్న ఓ వైద్యుడు డ్రగ్ ఓవర్ డోస్ తీసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. న్యూరో సర్జన్ వయస్సు 34 సంవత్సరాలు. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుడు దక్షిణ ఢిల్లీలోని గౌతమ్ నగర్ ప్రాంతంలో ఆసుపత్రికి సమీపంలో నివసించారు. ఎయిమ్స్ కుటుంబ కలహాలతో ఇబ్బంది పడ్డాడని ప్రాథమిక సమాచారం.
READ MORE:Kolkata Doctor Case: మమతా బెనర్జీ రివర్స్ అటాక్.. బీజేపీ నేతలు, డాక్టర్లకు బెంగాల్ పోలీసుల సమన్లు..
అతని భార్యతో వివాదం..
ఢిల్లీ ఎయిమ్స్కు చెందిన యువ వైద్యుడు కుటుంబ వివాదంలో ఉన్నాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు. భార్యతో గొడవ పడ్డారని ప్రాథమిక సమాచారం. మరణించిన వైద్యుడి భార్య సంఘటన సమయంలో ఫ్లాట్లో లేదు. రక్షాబంధన్ పండుగను జరుపుకోవడానికి ఆమె పుట్టింటికి వెళ్లింది. ఘటనాస్థలికి చేరుకున్న ఢిల్లీ పోలీసు బృందం పరిశీలించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహారంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. గౌతమ్నగర్లోని ఎయిమ్స్ డాక్టర్ ఫ్లాట్లో సూసైడ్ నోట్ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్బై
-
SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
-
Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
-
Andhra Pradesh Tax Revenue: ఏపీ ఖజానాకు ఊహించని ఊపు.. ఆగస్టులో భారీగా పెరిగిన పన్నుల ఆదాయం
-
SCO Summit: పాక్ ప్రధాని ముందే ఉగ్రవాదంపై మోడీ స్ట్రాంగ్ మెసేజ్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!