Kadapa Polling: మహిళల్లో పోటెత్తిన చైతన్యం.. ఉమ్మడి కడప జిల్లాలో రికార్డు స్థాయిలో ఓటింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kadapa: కడప జిల్లాలో రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగింది. దాదాపు 86 శాతం మేర ఓట్లు పోలైనట్లు ఈసీ ప్రకటించింది. మొత్తం జిల్లాలో ఓట్లు 2,42, 556 ఉన్నాయి. ఇందులో పురుషులు 1, 02, 789 ఓట్లు మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. మహిళలు 1, 07, 449 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే, ట్రాన్స్ జెండర్ 3 తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, మొత్తం ఓట్లు 2,10, 241 పోల్ అయ్యాయి. దాదాపు 86. 68 శాతం కంప్లీట్ అయినది అని ఈసీ పేర్కొనింది.
Read Also: Uttarpradesh : కుక్కను ఎవరు చంపారో చెప్పండి.. రూ.50వేల గిఫ్ట్ పట్టండి
Also Read
- Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
- Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
- Pawan Kalyan: ప్రపంచ ఏనుగుల దినోత్సవం.. ఏనుగుల సంరక్షణపై పవన్ కల్యాణ్ కీలక సందేశం
- 4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
ఇక, సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పులివెందుల నియోజకవర్గంలో మొత్తం 81.34 శాతం మేర ఓట్లు పోలైన్నాయి. పులివెందుల నియోజకవర్గంలో మొత్తం పురుషులు ఓట్లు 1, 11727 ఉండగా.. మహిళలు 1,17941 ఓట్లు ఉన్నాయి. ఇందులో ట్రాన్స్ జెండర్లు 19 ఓట్లు కూడా ఉన్నాయి. ఇక, మొత్తం 2,29,687 ఓట్లు ఉండగా.. అందులో పురుషులు 91, 484 ఓట్లు, మహిళలు 95, 339 ఓట్లు ఈ ఎన్నికల్లో పోలైయ్యాయి. ఇక, 10 మంది ట్రాన్స్ జెండర్లు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పుడు, మొత్తం 1, 86, 833 ఓట్లు పోల్ అయ్యాయి.. మొత్తం పోలైన ఓట్ల శాతం 81.34 శాతంగా ఎన్నికల అధికారులు నిర్ధారించారు.
Read Also: Collector Dilli Rao: స్ట్రాంగ్ రూమ్స్ కి సీల్ వేశాం.. పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశాం..!
అలాగే, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మొత్తం 79. 68 శాతం ఓట్లు పోలైయ్యాయి. కేవలం ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మొత్తం పురుషులు ఓట్లు 1, 19, 985 ఉండగా.. మహిళలు 1, 27 , 933 ఓట్లు ఉన్నాయి. ఇక, 48 మంది ట్రాన్స్ జెండర్లు ఓట్లు ఉన్నాయి. మొత్తం 2,47,966 ఉన్నాయి.. ఇందులో పురుషులు 95,338, మహిళలు 1,02,226, ట్రాన్స్ జెండర్ లు 27 ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా మొత్తం 1,97,591 ఓట్లు పోల్ అయ్యాయి.. మొత్తం పోలైన ఓట్ల శాతం 79. 68 శాతంగా ఉందని ఈసీ వెల్లడించింది.
తాజావార్తలు
-
Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
-
Srinu Vaitla : జార్జ్క్రిష్తో కంబ్యాక్ ఇచ్చేందుకు శ్రీనువైట్ల భారీ స్కెచ్
-
Mallika Sherawat: ‘టామ్ క్రూజ్కు నాపై క్రష్’.. వీడియో కూడా ఉంది.. 49 ఏళ్ల మల్లికా కామెంట్స్ వైరల్
-
Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
-
Mecca Pact Explained: పాకిస్థాన్ పాచికలు చెల్లవు.. మక్కా ఒప్పందం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!