Kadapa Polling: మహిళల్లో పోటెత్తిన చైతన్యం.. ఉమ్మడి కడప జిల్లాలో రికార్డు స్థాయిలో ఓటింగ్..
Kadapa: కడప జిల్లాలో రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగింది. దాదాపు 86 శాతం మేర ఓట్లు పోలైనట్లు ఈసీ ప్రకటించింది. మొత్తం జిల్లాలో ఓట్లు 2,42, 556 ఉన్నాయి. ఇందులో పురుషులు 1, 02, 789 ఓట్లు మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. మహిళలు 1, 07, 449 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే, ట్రాన్స్ జెండర్ 3 తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, మొత్తం ఓట్లు 2,10, 241 పోల్ అయ్యాయి. దాదాపు 86. 68 శాతం కంప్లీట్ అయినది అని ఈసీ పేర్కొనింది.
Read Also: Uttarpradesh : కుక్కను ఎవరు చంపారో చెప్పండి.. రూ.50వేల గిఫ్ట్ పట్టండి
Also Read
- SBI Credit Card New Rules: మీ దగ్గర SBI క్రెడిట్ కార్డ్ ఉందా..? ఇవాళ్టి నుంచి కీలక మార్పులు
- US: ముంచుకొస్తున్న ముప్పు.. ఇరాన్ను తుడిచిపెట్టేందుకు ట్రంప్ 'మాస్టర్ ప్లాన్' సిద్ధం!
- Petrol, Diesel Price: భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలు.. పెట్రోల్, డీజిల్ పెరుగుదలపై కేంద్రం క్లారిటీ!
- Bitter Gourd Chips Recipe: కారం కారంగా కరకరలాడే కాకరకాయ చిప్స్.. చేదు లేకుండా ఇంట్లోనే సులభంగా తయారు చేసే ప్రత్యేక రెసిపీ..
ఇక, సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పులివెందుల నియోజకవర్గంలో మొత్తం 81.34 శాతం మేర ఓట్లు పోలైన్నాయి. పులివెందుల నియోజకవర్గంలో మొత్తం పురుషులు ఓట్లు 1, 11727 ఉండగా.. మహిళలు 1,17941 ఓట్లు ఉన్నాయి. ఇందులో ట్రాన్స్ జెండర్లు 19 ఓట్లు కూడా ఉన్నాయి. ఇక, మొత్తం 2,29,687 ఓట్లు ఉండగా.. అందులో పురుషులు 91, 484 ఓట్లు, మహిళలు 95, 339 ఓట్లు ఈ ఎన్నికల్లో పోలైయ్యాయి. ఇక, 10 మంది ట్రాన్స్ జెండర్లు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పుడు, మొత్తం 1, 86, 833 ఓట్లు పోల్ అయ్యాయి.. మొత్తం పోలైన ఓట్ల శాతం 81.34 శాతంగా ఎన్నికల అధికారులు నిర్ధారించారు.
Read Also: Collector Dilli Rao: స్ట్రాంగ్ రూమ్స్ కి సీల్ వేశాం.. పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశాం..!
అలాగే, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మొత్తం 79. 68 శాతం ఓట్లు పోలైయ్యాయి. కేవలం ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మొత్తం పురుషులు ఓట్లు 1, 19, 985 ఉండగా.. మహిళలు 1, 27 , 933 ఓట్లు ఉన్నాయి. ఇక, 48 మంది ట్రాన్స్ జెండర్లు ఓట్లు ఉన్నాయి. మొత్తం 2,47,966 ఉన్నాయి.. ఇందులో పురుషులు 95,338, మహిళలు 1,02,226, ట్రాన్స్ జెండర్ లు 27 ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా మొత్తం 1,97,591 ఓట్లు పోల్ అయ్యాయి.. మొత్తం పోలైన ఓట్ల శాతం 79. 68 శాతంగా ఉందని ఈసీ వెల్లడించింది.
తాజావార్తలు
-
Tandur: తాండూరులో చేతబడి కలకలం.. కూతురు ప్రేమ విఫలం కావాలని తల్లి క్షుద్రపూజలు..
-
Shubman Gill: ఈ రోజు నా రోజు.. ఐయామ్ ఫుల్ హ్యాపీ!
-
SBI Credit Card New Rules: మీ దగ్గర SBI క్రెడిట్ కార్డ్ ఉందా..? ఇవాళ్టి నుంచి కీలక మార్పులు
-
Junior Civil Judge Court: కాటారం రెవెన్యూ డివిజన్కు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు..
-
Kalki2898AD : ‘కల్కి 2’ షూటింగ్ స్టార్ట్.. రెబలోడు సెట్స్ లో ఎప్పుడు అడుగుపెడుతున్నాడంటే?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!