Kadapa Polling: మహిళల్లో పోటెత్తిన చైతన్యం.. ఉమ్మడి కడప జిల్లాలో రికార్డు స్థాయిలో ఓటింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kadapa: కడప జిల్లాలో రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగింది. దాదాపు 86 శాతం మేర ఓట్లు పోలైనట్లు ఈసీ ప్రకటించింది. మొత్తం జిల్లాలో ఓట్లు 2,42, 556 ఉన్నాయి. ఇందులో పురుషులు 1, 02, 789 ఓట్లు మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. మహిళలు 1, 07, 449 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే, ట్రాన్స్ జెండర్ 3 తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, మొత్తం ఓట్లు 2,10, 241 పోల్ అయ్యాయి. దాదాపు 86. 68 శాతం కంప్లీట్ అయినది అని ఈసీ పేర్కొనింది.
Read Also: Uttarpradesh : కుక్కను ఎవరు చంపారో చెప్పండి.. రూ.50వేల గిఫ్ట్ పట్టండి
Also Read
- Zohran Mamdani: నెతన్యాహూను అరెస్ట్ చేస్తాం.. న్యూయార్క్ మేయర్ హెచ్చరిక..
- All-Party Meeting: అఖిలపక్ష సమావేశంలో హైడ్రామా.. ఇండియా కూటమి వాకౌట్..
- Sonam Wangchuk: ‘‘మాకు ఆస్పత్రిపై నమ్మకం లేదు’’..కోర్టుకు సోనమ్ వాంగ్చుక్ భార్య..
- Rohit Sharma Retirement: "దాంతో నాకేం సంబంధం".. రిటైర్మెంట్ వార్తలపై రోహిత్ శర్మ ఫస్ట్ రియాక్షన్!
ఇక, సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పులివెందుల నియోజకవర్గంలో మొత్తం 81.34 శాతం మేర ఓట్లు పోలైన్నాయి. పులివెందుల నియోజకవర్గంలో మొత్తం పురుషులు ఓట్లు 1, 11727 ఉండగా.. మహిళలు 1,17941 ఓట్లు ఉన్నాయి. ఇందులో ట్రాన్స్ జెండర్లు 19 ఓట్లు కూడా ఉన్నాయి. ఇక, మొత్తం 2,29,687 ఓట్లు ఉండగా.. అందులో పురుషులు 91, 484 ఓట్లు, మహిళలు 95, 339 ఓట్లు ఈ ఎన్నికల్లో పోలైయ్యాయి. ఇక, 10 మంది ట్రాన్స్ జెండర్లు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పుడు, మొత్తం 1, 86, 833 ఓట్లు పోల్ అయ్యాయి.. మొత్తం పోలైన ఓట్ల శాతం 81.34 శాతంగా ఎన్నికల అధికారులు నిర్ధారించారు.
Read Also: Collector Dilli Rao: స్ట్రాంగ్ రూమ్స్ కి సీల్ వేశాం.. పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశాం..!
అలాగే, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మొత్తం 79. 68 శాతం ఓట్లు పోలైయ్యాయి. కేవలం ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మొత్తం పురుషులు ఓట్లు 1, 19, 985 ఉండగా.. మహిళలు 1, 27 , 933 ఓట్లు ఉన్నాయి. ఇక, 48 మంది ట్రాన్స్ జెండర్లు ఓట్లు ఉన్నాయి. మొత్తం 2,47,966 ఉన్నాయి.. ఇందులో పురుషులు 95,338, మహిళలు 1,02,226, ట్రాన్స్ జెండర్ లు 27 ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా మొత్తం 1,97,591 ఓట్లు పోల్ అయ్యాయి.. మొత్తం పోలైన ఓట్ల శాతం 79. 68 శాతంగా ఉందని ఈసీ వెల్లడించింది.
తాజావార్తలు
-
Zohran Mamdani: నెతన్యాహూను అరెస్ట్ చేస్తాం.. న్యూయార్క్ మేయర్ హెచ్చరిక..
-
Hero Surge S32: స్కూటర్ను క్షణాల్లో ఆటోగా మార్చేయొచ్చు.. హీరో Surge S32 ఎలక్ట్రిక్ వాహనం అదిరిపోయే ఫీచర్లు!
-
All-Party Meeting: అఖిలపక్ష సమావేశంలో హైడ్రామా.. ఇండియా కూటమి వాకౌట్..
-
Uttarakhand Rains: వర్షంలో విషాదం.. పైప్లో ఇరుక్కొని ఆరేళ్ల పిల్లాడు మరణం..
-
Sonam Wangchuk: ‘‘మాకు ఆస్పత్రిపై నమ్మకం లేదు’’..కోర్టుకు సోనమ్ వాంగ్చుక్ భార్య..
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!