Rajasthan: ఎన్హెచ్పై ట్రక్కు-బస్సు ఢీ, ఐదుగురి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లోని భరత్పూర్లో ఎన్హెచ్పై ఘోర ప్రమాదం జరిగింది. బస్సును ట్రక్కు ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు. 12 మందికి గాయాలయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో వేగంగా వస్తున్న బస్సు-ట్రక్కును ఢీకొట్టింది.
ఇది కూడా చదవండి: Gautam Gambhir: టీమ్ ఇండియా ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్!
Also Read
రాజస్థాన్లోని భరత్పూర్లోని హల్దీనా గ్రామ సమీపంలో ఆగ్రా-జైపూర్ జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం వేగంగా వెళ్తున్న బస్సు.. ట్రక్కును ఢీకొనడంతో 5 మంది మరణించారని.. 12 మంది గాయపడినట్లు అధికారి తెలిపారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మృతుల్లో ఉత్తరప్రదేశ్కు చెందినవారని తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం భరత్పూర్లోని ఆర్బీఎం ఆస్పత్రికి తరలించినట్లు ఎస్పీ తెలిపారు.
ఇది కూడా చదవండి: Pinnelli Ramakrishna Reddy: హైదరాబాద్లో ఉన్నా.. అజ్ఞాతంలోకి వెళ్లారన్న ప్రచారంపై స్పందించిన పిన్నెల్లి..
తాజావార్తలు
-
Brahma Muhurta Dreams: బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి కలలు వస్తే మంచిదో తెలుసా..?
-
PM Modi: విదేశాల నుంచి రాగానే ప్రధాని మోడీ అత్యవసర భేటీ.. అసలు కథ ఇదేనా?
-
US Navy Deployment Cuba: క్యూబాపై ట్రంప్ దృష్టి.. కరేబియన్కు చేరుకున్న అమెరికా యుద్ధనౌక
-
Hardik Pandya: “సాకులు చెప్పను.. మేం తప్పు చేశాం”.. ముంబై వైఫల్యాలపై హార్దిక్ ఓపెన్ టాక్!
-
Astrology: మే 21 గురువారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పూజ చేస్తే మేలు..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!