Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story 300 More Madrasas To Be Closed In Assam Says Cm Himanta Biswa Sarma

Himanta Biswa Sarma: అస్సాంలో మరో 300 మదర్సాలను మూసివేస్తాం..

Published Date :May 19, 2023 , 7:51 am
By Mahesh Jakki
Himanta Biswa Sarma: అస్సాంలో మరో 300 మదర్సాలను మూసివేస్తాం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Himanta Biswa Sarma: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ రాష్ట్రంలో మదర్సాలపై అణిచివేతను కొనసాగిస్తానని తన ప్రతిజ్ఞను పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో మరో 300 మదర్సాలు మూసివేయబడతాయని గురువారం చెప్పారు. ‘‘బీజేపీకి, ఈ మదర్సాలను నిర్వహిస్తున్న వ్యక్తులకు మధ్య సమావేశం జరిగింది. మరో 300 మదర్సాలు మూతపడతాయని ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. అస్సాం పోలీసులు, క్వామీ సంస్థల మధ్య జరిగిన చర్చల ఫలితంగా ఇది జరిగింది” అని అస్సాం ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలోని 600 మదర్సాలను మూసివేస్తున్నట్లు మార్చిలో సీఎం హిమంత ప్రకటించారు.

Read Also: Titanic Ship: సముద్రంలో మునిగిన టైటానిక్ షిప్ ఇలా ఉందా.. శకలాల 3డీ స్కాన్ చిత్రాల వెల్లడి

మాకు మదర్సాలు వద్దు.. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు కావాలని.. కాబట్టి అన్ని మదర్సాలను మూసివేయాలని తాను భావిస్తున్నట్లు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కర్ణాటకలోని బెలగావిలో బీజేపీ విజయ్ సంకల్ప్ యాత్రలో ప్రసంగిస్తూ హిమంత బిస్వా శర్మ అన్నారు. హిమంత బిస్వా శర్మ 2020లో అస్సాంలో ఒక వివాదాస్పద చట్టాన్ని ప్రవేశపెట్టారు. దాని ప్రకారం, అన్ని ప్రభుత్వ మదర్సాలు సాధారణ విద్య అందించే “సాధారణ పాఠశాలలు”గా మార్చబడతాయి. జనవరి 2023 నాటికి, రాష్ట్రంలో 3,000 నమోదిత, నమోదుకాని మదర్సాలు ఉన్నాయి. 1934లో అస్సాం విద్యా పాఠ్యాంశాల్లో మదర్సా విద్య ప్రవేశపెట్టబడింది. అదే సమయంలో రాష్ట్ర మదర్సా బోర్డు కూడా సృష్టించబడింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Assam
  • bjp
  • Himanta Biswa Sarma
  • madrasas
  • madrasas to be closed in Assam

తాజావార్తలు

  • USA Crime : అమెరికాలో తెలుగు యువకుడు అరెస్ట్.. ఒక్క తప్పు జీవితం తలకిందులు..!

  • Telangana: ఐదుగురిని ప్రభుత్వ విప్‌లుగా నియమించిన తెలంగాణ ప్రభుత్వం..

  • Balineni Srinivasa Reddy Tweet Delete: మాజీ మంత్రి బాలినేని ట్వీట్ ఎపిసోడ్‌లో ట్విస్ట్..

  • Vivo Y11 5G, Vivo Y21 5G: వివో Y11 5G, వివో Y21 5G రిలీజ్ కు రెడీ.. కీ డీటెయిల్స్ ఇవే

  • DK-Deepika: మూడోసారి తండ్రైన దినేశ్ కార్తీక్‌.. ఆడ బిడ్డకు జన్మనిచ్చిన దీపికా..

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions