LAGOS : 11రోజులు అన్నం, నీళ్లు లేకుండా ఓడ వెనుక కూర్చుని..3,200 కి.మీ. ప్రయాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LAGOS : పేదరికం కారణంగా పశ్చిమ ఆఫ్రికా నుంచి స్పెయిన్ కు వలస వెళ్లే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇలా వస్తున్న వలసదారులను పోలీసులు అరెస్టు చేసి బహిష్కరిస్తున్నారు. దాంతో వారు కానరీ దీవులకు శరణార్థులుగా వలస వెళ్తున్నారు. అందుకోసం ప్రమాదకరమైన ప్రయాణాలు చేస్తుంటారు. ముగ్గురు శరణార్థులు ఓడ వెనుక కూర్చుని 3,200 కిలోమీటర్లు ప్రయాణించి కానరీ దీవులకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఆ ముగ్గురు శరణార్థుల పరిస్థితి విషమంగా మారినట్లు తెలుస్తోంది. నైజీరియాలోని లాగోస్ నుండి కానరీ ద్వీపానికి ముగ్గురు వ్యక్తులు వలసవెళ్లారు. వీరు ముగ్గురూ ఆయిల్ ట్యాంకర్ అలిదిని-2 వెనుక భాగంలో ప్రయాణించారు.
Read Also: Viral Video: క్లాస్ రూంలో చిన్నారుల ఎదుట టీచరు చిందులు.. డ్యాన్స్ ఇరగదీసింది
Also Read
- V.D. Satheesan: "సతీశన్ అనే నేను".. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
- AP Crime: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం.. నలుగురిపై కేసు నమోదు
- Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్..
దాదాపు 11 రోజుల పాటు అన్నం, నీళ్లు లేకుండా రాత్రుళ్లు ప్రయాణం సాగించారు. దాదాపు 3,200 కి.మీ సముద్ర ప్రయాణం చేశారు. ఇలా వారు సజీవంగా కానరీ దీవులకు ఎలా చేరుకోగలిగారో చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. అయితే వారి పరిస్థితి విషమించడంతో అక్కడి స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు. అక్కడ శరణార్థులకు ఇంటెన్సివ్ కేర్ చికిత్స అందిస్తున్నారు. ఈ ఏడాది 11,600 మంది సముద్ర మార్గంలో తమ దేశంలోకి ప్రవేశించారని స్పెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నివేదించింది. వీరిలో వేలాది మంది ఆఫ్రికన్ శరణార్థులు ఉన్నట్లు సమాచారం.
- Tags
- Refugees
- rice
- ship
- traveled days
- Water
తాజావార్తలు
-
Samsung Galaxy M47 5G, F70 Pro 5G: సామ్ సంగ్ మిడ్-రేంజ్ 5G ఫోన్లు విడుదలకు సిద్ధం.. 8GB ర్యామ్
-
Kalki Avatar: కలియుగం ముగింపుకు కౌంట్డౌన్ మొదలైందా? పురాణాలు చెప్పిన భయంకర నిజాలు ఇవే!
-
Rashmika Mandanna: కృతి హాట్నెస్పై రష్మిక బోల్డ్ కామెంట్స్..షాక్ అయిన ఫ్యాన్స్
-
KERALA CM VDS: కేరళ కాంగ్రెస్ చరిత్రలోనే కొత్త శకానికి నాంది.. సీఎంగా VDS ప్రమాణం.. ఇంతకీ ఎవరీ సతీశన్?
-
V.D. Satheesan: “సతీశన్ అనే నేను”.. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..