Vikarabad: పరిగి తహసీల్దార్ ఆఫీస్ ముట్టడించిన 25 మంది యువకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వికారాబాద్ జిల్లా పరిగి తహసీల్దార్ కార్యాలయాన్ని 25 మంది యువకులు ముట్టడించారు. లక్ష్మీదేవి పల్లి గ్రామానికి చెందిన సర్వేనెంబర్ 94, 95, 96లో గల 22 ఎకరాల 26 గుంటల భూమిని సదరు యువకులు అగ్రిమెంట్ చేసుకున్నారు. అగ్రిమెంట్ సమయంలో రూ. 10 లక్షలు, ఆ తర్వాత రూ. 50 లక్షలు భూమి యజమాని వెంకటరాములకు చెల్లించామని వారు పేర్కొన్నారు. దీంతో భూమి యాజమాని వెంకట్ రాములు గుట్టు చప్పుడు కాకుండా మరొకరికి రిజిస్ట్రేషన్ చేయించాడంతో.. విషయం తెలుసుకొని తహసిల్దార్ కార్యాలయాన్ని 25 మంది యువకులు ముట్టడించారు.
Read Also: Goat Farming: తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను పొందవచ్చు..
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
ముందు గానే తహసీల్దార్ కు భూమి విషయంపై ఫిర్యాదు రిజిస్ట్రేషన్ ఎవరికి చేయొద్దని యువకులు తెలిపారు. ఫిర్యాదు స్వీకరించకుండానే గుట్టుచప్పుడు కాకుండా 14 ఎకరాలు భూమిని పరిగి తహసిల్దార్ దానయ్య రిజిస్ట్రేషన్ చేశాడని వారు ఆరోపించారు. దీంతో సుదర్శన్ అనే యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నం చేయడంతో వెంటనే స్పందించి పోలీసులు పెట్రోల్ బాటిల్ని లాక్కున్నారు.
Read Also: Madhya Pradesh: ఎన్నికలకు రెండు నెలల ముందు బీజేపీకి భారీ ఎదురుదెబ్బ..
భూమి యజమాని తమకు అగ్రిమెంట్ చేసి ఇతరులకు అమ్ముకోవడం దారుణమని సదరు యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో భూయజమాని వెంకట్ రాములుపై తగిన చర్యలు తీసుకోవాలని బాధిత యువకులు డిమాండ్ చేశారు. ఇక, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. భూమి యజమాని వెంకట్ రాములుతో పాటు 25 మంది యువకులను పోలీసులు విచారణ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!