2024 Election Results: జోరు తగ్గిన బీజీపీ.. కానీ అధికారం దిశగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ దేశవ్యాప్తంగా మరోసారి ఆధిక్యం చాటుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 290 + స్థానాల్లో ముందంజలో ఉంది. ఇకపోతే గడిచిన 2019 ఎన్నికల్లో బీజేపీ 303 స్థానాల్లో విజయం సాధించగా.. అప్పటి ఎన్నికలతో పోల్చితే బీజేపీ 57 స్థానాలు తక్కువగా నెంబర్ తో కొనసాగుతుంది. ఇక మరోవైపు చెప్పుకోవాలిసినది కాంగ్రెస్ ఘననీయంగా పుంజుకుంది. దేశవ్యపథంగా వివిధ పార్టీలతో కలిసి ఇండియా కూటమిగా ఏర్పడి వచ్చిన కాంగ్రెస్ ఈ ఎన్నికలలో ఇప్పటి వరకు 100 స్థానాల పైగా లీడ్ లో ఉంది. ఇక 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 52 స్థానాల్లో మాత్రమే గెలవగా., నాటి ఎన్నికలతో పోల్చితే ఇప్పుడు ఆ పార్టీ బాగా ముందంజలో ఉంది.
Delhi: మరోసారి ఢిల్లీని క్లీన్స్వీప్ చేసిన బీజేపీ
Also Read
- UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్న్యూస్
- Jharkhand: జార్ఖండ్లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
- Rashid Khan Creates ODI History: వన్డేల్లో అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్గా చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..
- Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
ఇకపోతే ఈ లోక్ సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీ అంచనాలు తారుమారయ్యాయి. అక్కడ 60కి పైగా గెలుపొందాలని ఆపార్టీ లక్ష్యంగా పెట్టుకున్న.. కాకపోతే అక్కడ బీజేపీకి సమాజ్ వాది పార్టీ ప్రస్తుతం గట్టిపోటీనిస్తోంది. తాజా వివరాలను పరిగణలోకి తీసుకుంటే.. యూపీలో మొత్తం 80 స్థానాల్లో.. 37 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కనపడుతుండగా.. ఎస్పీ 30, కాంగ్రెస్ 7, ఆర్ఎల్డీ 2 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తున్నాయి.
Venu Swamy: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి.. వేణు స్వామి సంచలన నిర్ణయం!
ఇక మహారాష్ట్ర ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ కూటమి పైచేయి సాధించింది. ఇక్కడ మొత్తం 48 నియోజకవర్గాల్లో.. ఇండియా కూటమి 27 స్థానాల్లో ముందుండగా.. ఎన్డీఎ కేవలం 20 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. అలాగే ఒకస్థానంలో ఎంఐఎం ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక కర్ణాటక విషయం చూస్తే.. అక్కడ బీజేపీ మెజార్టీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. రాష్ట్రములోని 28 స్థానాల్లో బీజేపీ 17 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. కాంగ్రెస్ పార్టీ కేవలం 8 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక బీజేపీ మిత్రపక్షమైన జేడీఎస్ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
తాజావార్తలు
-
UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్న్యూస్
-
Jharkhand: జార్ఖండ్లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
-
Rashid Khan Creates ODI History: వన్డేల్లో అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్గా చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!