Andhra Pradesh: బైక్పై తెగిపడిన విద్యుత్ తీగలు.. ముగ్గురు విద్యార్థులు సజీవ దహనం..
- ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పునుగోడులో ఘోర ప్రమాదం..
- బైక్ పై వెళ్తున్న ముగ్గురు విద్యార్థులపై తెగిపడ్డ విద్యుత్ వైర్లు..
- బైక్ సహా సజీవ దహనమైన ముగ్గురు యువకులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పునుగోడు ఎస్టీ కాలనీ వద్ద ఘోర ప్రమాదం జరిగింది.. బైక్ పై వెళ్తున్న ముగ్గురు విద్యార్థులపై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి.. 11 కేవీ మెయిన్ లైన్ తీగలు కావటంతో తెగి బైక్ పై పడగానే బైక్ తో పాటు పూర్తిగా ముగ్గురు యువకులు సజీవ దహనమయ్యారు. కనిగిరి నుంచి పునుగోడు గ్రామానికి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. విద్యార్దులు సమీపంలోని చెరువులో ఈతకు వెళ్తున్నట్లుగా స్థానికులు భావిస్తున్నారు. మృతులు కనిగిరి విజేత కళాశాలకు చెందిన గౌతం, బాలాజీ, నజీర్ లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. అయితే, ఈ ఘటన మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నిపింది.. చేతికి అందివస్తున్న కుమారులు.. అనుకోని ప్రమాదంతో కన్నుమూయడంతో.. కన్నీరుమున్నీరు అవుతున్నారు తల్లిదండ్రులు.
Read Also: TTD EO Syamala Rao: లోపాలు గుర్తించాం.. లడ్డూ ప్రసాదం నాణ్యతపై దృష్టి పెట్టాం..
Also Read
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!