Jodhpur: బాల్కనీలో ఉన్నప్పుడు మీరు ఇలా చేస్తున్నారా? షాకింగ్ వీడియో వైరల్
- జోధ్పూర్లో బాల్కనీ నుంచి పడ్డ యువకుడు
- వీడియో వైరల్
నిర్లక్ష్యం కొన్ని సార్లు ప్రాణాల మీదకు తెస్తుంటుంది. ఇందుకు నిదర్శనం రాజస్థాన్లో జరిగిన సంఘటనే ఉదాహరణ. పిట్టగోడ దగ్గర నిలబడిన వ్యక్తి అమాంతంగా రెండంతస్తుల బిల్డింగ్ పైనుంచి కిందపడిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Bunny Vasu: అల్లు అరవింద్ పుట్టిన తర్వాతనే అల్లు రామలింగయ్య స్టార్ కమెడియన్ అయ్యారు.!
Also Read
- Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
- White Towel: ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్ల టవల్ ఎందుకు?.. దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే!
రాజస్థాన్లోని జోధ్పూర్లో 25 ఏళ్ల నజీర్ అనే యువకుడు రెండంతస్తుల బిల్డింగ్పై పనుల్లో నిమగ్నమైయున్నాడు. ఇంతలో వాటర్ తాగుతూ బాల్కనీ దగ్గరకు వచ్చాడు. పిట్టగోడకు ఆనుకుని తాగే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా కింద పడిపోయాడు. పిట్టగోడ చిన్నదిగా ఉండడంతో బ్యాలెన్స్ చేసుకోలేక అమాంతంగా కిందపడిపోయాడు. కింద స్కూటర్ పార్కు చేసి ఉండడంతో దాని మీద పడ్డాడు. ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి కాపాడారు. స్కూటర్ మీద పడడంతో ప్రమాద తీవ్రత తగ్గింది. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇది కూడా చదవండి: Kangana Ranaut: నా రెస్టారెంట్లో రూ.50 వచ్చాయి.. నా బాధ ఎవరితో చెప్పుకోను.. వరద బాధితులతో కంగనా రనౌత్ నిట్టూర్పులు
నజీర్కు ఒక కాలు విరిగిపోయిందని.. అలాగే శరీరంలో తీవ్రగాయాలైనట్లు సమాచారం. నజీర్ పాన్ షాప్, టెక్స్టైల్ స్టోర్ ఉన్న భవనంపై పని చేస్తున్నాడు. సెప్టెంబర్ 9న సాయంత్రం 4: 30 గంటలకు ఈ ఘటన జరిగింది. అయితే గురువారం ఈ వీడియో వైరల్గా మారింది. దీంతో నెటిజన్లు ఇలాంటి పిట్టగోడల దగ్గర పిల్లలు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే పిట్టగోడలు మరింత ఎత్తుగా నిర్మించాలని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో తర్వాతైనా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
Rajasthan: Horrific incident: A man accidentally fell from the upper floor of building.#rajasthan #jodhpur #newskarnataka pic.twitter.com/8AUS77jW4B
— News Karnataka (@Newskarnataka) September 14, 2025
తాజావార్తలు
-
Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
-
PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
-
Donald Trump: గుడ్న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
-
World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్
-
Niharika Konidela: వరుణ్ – లావణ్యల ‘సీక్రెట్’ లవ్ స్టోరీ.. అసలు విషయం బయటపెట్టిన నిహారిక!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?