Yogi Adityanath: ‘‘ పప్పు, తప్పు, అక్కులు మూడు కోతులు ’’.. ముగ్గురు నేతలపై యోగి సెటైర్లు..
- ‘‘పప్పు, తప్పు, అక్కులు మూడు కోతులు’’..
- రాహుల్, తేజస్వీ, అఖిలేష్పై యోగి విమర్శలు..
- బీహార్ ఎన్నికల్లో సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సోమవారం ప్రతిపక్ష ఇండి కూటమి నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్లను ‘‘పప్పు, తప్పు, అక్కు’’గా ప్రస్తావించారు. బీహార్లోని దర్భంగాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న యోగి, వీరిని మూడు కోతులుగా పిలిచారు. ‘‘మహాత్మా గాంధీ చెప్పినట్లు మూడు కోతులు ఉన్నట్లే, నేడు ఇండియా కూటమి పప్పు, తప్పు, అక్కు (రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్, అఖిలేష్ యాదవ్) పేరుతో మూడు కోతులను తీసుకువచ్చింది. పప్పు నిజం మాట్లాడలేడు, మంచి ఏమీ చెప్పలేడు. తప్పు ఏ సత్యాన్ని చూడలేడు, అప్పు నిజం వినలేడు’’ అని ఆయన అన్నారు.
Read Also: Shocking: “లైట్” కోసం గొడవ, మేనేజర్ను చంపిన టెక్నీషియన్..
Also Read
- Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
- Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
- Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
- Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
బీహార్లో కాంగ్రెస్, ఆర్జేడీ, సమాజ్పార్టీలు నేరస్తుల్ని కౌగిలించుకుంటుందని, చొరబాటుదారుల్ని అనుమతించి రాష్ట్ర భద్రతను ప్రమాదంలో పడేస్తుందని ఆరోపించారు. ఈ ఇండీ కూటమి నేతలు ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన మంచి పనుల్ని చూడలేదరని అన్నారు. ప్రతిపక్షాలు కలం ఆధారంగా ప్రజల్ని విభజిస్తున్నాయని యోగి ఆరోపించారు. తుపాకులు, పిస్టళ్లతో బీహార్ వ్యవస్థకు కళంకం తీసుకువచ్చారని ఆర్జేడీ పాలనపై మండిపడ్డారు. వీరంతా బహిరంగ హిందూ ద్రోహులు, రామ ద్రోహులు, జానకీ మాత వ్యతిరేకులు అని దుయ్యబట్టారు.
తాజావార్తలు
-
Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
-
Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
-
Lenin: అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. ‘లెనిన్’ ఈవెంట్కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్?
-
Parama Ekadashi: జూన్ 11న పరమ ఏకాదశి.. విష్ణుమూర్తి కటాక్షం పొందాలంటే ఈ నియమాలు తప్పక పాటించాలి.
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!