What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు… దేశ, విదేశాల నుంచి మోడీకి శుభాకాంక్షల వెల్లువ
* హైదరాబాద్: నేడు ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు.. జాతీయ జెండా ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్..
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- Maharashtra: ఘోర విషాదం.. ఆలయ గోడ కూలి ఆరుగురు మృతి
- UP: భర్త కోసం టవరెక్కిన మహిళ.. గంట తర్వాత ఏం జరిగిందంటే..!
* ఉదయం 7 గంటలకు బీజేపీ ఆఫీసులో బండి సంజయ్ జెండా ఆవిష్కరణ..
* ఉదయం 8.40కి పరేడ్ గ్రౌండ్లో విమోచన వేడుకల్లో పాల్గొననున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా
* ఉదయం 9 గంటలకు టీఆర్ఎస్ ఆఫీసులో కేశవరావు జెండా ఆవిష్కరణ
* ఇవాళ అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు సమైక్య దినం జెండా ఆవిష్కరణ సభలు
* తెలంగాణ జాతీయ సమైక్యతా దినం పురస్కరించుకుని ఉదయం 8.45 గంటలకు డీజీపీ కార్యాలయంలో డీజీపీ మహేందర్ రెడ్డి జాతీయ పతాక ఆవిష్కరణ చేస్తారు
* నేడు ఈటల రాజేందర్ ఇంటికి వెళ్లనున్న అమిత్ షా.. ఇవాళ మధ్యాహ్నం మోడీ జన్మ దిన కార్యక్రమం లో పాల్గొన్న తర్వాత ఈటల ఇంటికి వెళ్లనున్న అమిత్ షా
* ఉదయం 9.30కి గాంధీ భవన్లో జరిగే వేడుకల్లో పాల్గొననున్న రేవంత్రెడ్డి, ముఖ్య నేతలు
* 9.30 గంటలకు లెఫ్ట్ పార్టీ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ
* ఉదయం 10 గంటలకు చాకలి ఐలమ్మ విగ్రహం నుంచి సీపీఎం ర్యాలీ
* ఉదయం 10.30కి పబ్లిక్ గార్డెన్స్లో సీఎం కేసీఆర్ సమైక్య దినోత్సవ వేడుకలు
* ఉదయం 11.20కి హరిత ప్లాజాలో బీజేపీ ముఖ్య నేతలతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమావేశం
* మధ్యాహ్నం 12 గంటలకు బంజారాహిల్స్లో గిరిజన భవన్ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
* మధ్యాహ్నం నెక్లెస్ రోడ్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు సాంస్కృతిక ర్యాలీ
* మధ్యాహ్నం 2 గంటలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సీపీఐ బహిరంగ సభ
* మధ్యాహ్నం 3.20 గంటలకు నేషనల్ పోలీస్ అకాడమీలో అమిత్షా కార్యక్రమం
* ఇవాళ సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా సెలవు..
* విశాఖ: నేడు భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్.. ఆల్ ఎబిలిటీస్ పార్క్ దగ్గర బీచ్ క్లీనింగ్ లో పాల్గొననున్న సోము వీర్రాజు, సునీల్ థియోధర్, ఇతర ముఖ్యులు.
* బాపట్ల జిల్లా నేడు 6వ రోజు అమరావతి రైతుల మహా పాదయాత్ర.. ఐలవరం నుండి ప్రారంభమవనున్న రైతుల పాదయాత్ర.. కనగాల, రాజోలు, తూర్పు పాలెం మీదుగా నగరం వరకు కొనసాగుతున్న రాజధాని రైతుల పాదయాత్ర.
* అంబేద్కర్ కోనసీమ జిల్లా: నేటి నుండి కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ రీత్యా రూ.50 దర్శనము లఘ దర్శనముగా ఏర్పాటు.. సిఫార్సు లేఖపై ప్రత్యేక దర్శనం రూ. 200 అమలు
* తిరుమల: ఇవాళ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ.. 20వ తేదీకి సంబంధించిన 15 వేల టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!