What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు, రేపు విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్.. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుకు సిద్ధమైన ఏయూ గ్రౌండ్స్.. అద్భుతంగా ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.
* ఉదయం 9.45 గంటలకు ప్రారంభం కానున్న జీఐఎస్.. ఉదయం 10 గంటలకు లేజర్ షో.. అనంతం మా తెలుగు తల్లి పాటతో కార్యక్రమం ప్రారంభం.. సమ్మిట్ వెల్ కమ్ అడ్రస్ ఇవ్వనున్న సీఎస్ జవహర్ రెడ్డి.. అనంతరం చెరో ఐదు నిమిషాల పాటు ఉపన్యసించనున్న మంత్రులు అమర్నాథ్, బుగ్గన .. పదిన్నరకు ఏవీ ప్రజెంటేషన్
Also Read
* ఉదయం 10.30 తర్వాత సమ్మిట్ ను ఉద్దేశించి ప్రసంగాలు ఇవ్వనున్న 21 మంది పారిశ్రామిక వేత్తలు.. మధ్యాహ్నం 12.27 నిమిషాలకు ప్రసంగించనున్న ముఖేష్ అంబానీ.. కీ నోట్ అడ్రస్ ఇవ్వనున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. మధ్యాహ్నం 1.35 నిమిషాలకు సమ్మిట్ ను ఉద్దేశించి ప్రసంగించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
* హైదరాబాద్: ఫిల్మ్ నగర్లో నేడు మంచు మనోజ్ వివాహం.. భూమా మౌనికారెడ్డిని వివాహమాడనున్న మనోజ్.. రాత్రి 8.30 నిమిషాలకు పెళ్లి ముహూర్తం.. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి
* ప్రకాశం : గిద్దలూరు మండలం నరవలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శేష, సూర్య వాహన సేవలు..
* ప్రకాశం : మర్రిపూడి లోని పృదులాపురి కొండపై శ్రీ లక్ష్మి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా హంస వాహనంపై దర్శనమివ్వనున్న స్వామివారు..
* తిరుమల: నేటి నుంచి 7వ తేదీ వరకు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు.. ఇవాళ శ్రీరాముని అవతారంలో తెప్పలపై విహరించనున్న శ్రీవారు.. ఇవాళ ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు రద్దు చేసిన టీటీడీ
* కడప: వైఎస్ వివేకా కేసులో కొనసాగుతన్న సీబీఐ విచారణ. నేడు కడప సెంట్రల్ జైలులోని గెస్ట్ హౌస్లో మరికొందరిని సీబీఐ విచారించే అవకాశం..
* పశ్చిమ గోదావరి జిల్లా: నరసాపురంలో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యటన.. జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలకు ప్రమాద భీమా చెక్కుల పంపిణీ..
* అనంతపురం : గుత్తి మండలం కొత్తపేట గ్రామ సమీపంలో నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణ మందిరంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం.
* శ్రీ సత్యసాయి : కదిరి శ్రీ ఖాద్రీ లక్ష్మీనరహింహాస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇవాళ శ్రీవారి కళ్యాణోత్సవం.
* తిరుపతి: పుంగనూరు నియోజకవర్గంలో నారా లోకేష్ పాదయాత్ర.. నేడు కొమ్మురెడ్డిపల్లి (పులిచర్ల మండలం) విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.. కొత్తపేట, ఎగువ బెస్తపల్లి, మంగళంపేట, బలిజపల్లి, మొప్పిరెడ్డిగారిపల్లి, పులిచర్ల మీదుగా కొక్కువారిపల్లి వరకు సాగనున్న పాదయాత్ర..
* తూర్పుగోదావరి జిల్లా : నేడు హోం మంత్రి తానేటి వనిత పర్యాటన కార్యక్రమాలు. దేవరపల్లి మండలం కురుకురు గ్రామం లో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం నందు కల్యాణోత్సవంలో పాల్గొంటారు.. తాళ్లపూడి మండలం పేద్దేవం గ్రామం లో శ్రీ అభయ ఆంజనేయ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి.. కొవ్వూరు టౌన్ డా.వైఎస్సార్ బనానా రీసెర్చ్ స్టేషన్ దగ్గర శ్రీరస్తు ఫంక్షన్ నందు ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో పాల్గొంటారు. కోరుకొండ మండలం కోరుకొండ గ్రామం లో కోరుకొండ తీర్థంలో పాల్గొననున్న తానేటి వనిత.
* తూర్పుగోదావరి జిల్లా : నేటి నుండి రాజమండ్రి గ్రామ దేవత పాత సోమలమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవాలు ఆరంభం.. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని పాత సోమలమ్మ అమ్మవారి ఆలయంలో వైభవంగా ఈనెల 17వ తేదీ వరకు జరుగనున్న తీర్థ మహోత్సవాలు
* శ్రీ సత్యసాయి : చిలమత్తూరు మండలంలో వెలసిన కనుమ లక్ష్మీనరసింహాస్వామి శ్రీ వారి బ్రహ్మోత్సవాలు.
తాజావార్తలు
-
Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
-
New Smart Phone: 80W ఫాస్ట్ ఛార్జింగ్, 10,000mAh బ్యాటరీ.. మొబైల్ రంగంలో సంచలనం..
-
CM Revanth Reddy : సీఎం రేవంత్ బిగ్ ప్లాన్.. స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి మేకోవర్.!
-
Sodium Metal Battery Breakthrough: కేవలం 4 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్.. శాస్త్రవేత్తల సంచలన పరిశోధన..
-
RBI Rule: బ్యాంక్ పొరపాటు వల్ల మీకు నష్టం జరిగిందా..? రూ.33 లక్షల పరిహారం పొందండిలా..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!