What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఢిల్లీ: లోక్సభలో నేడు జాతీయ గీతం వందేమాతరం 150వ వార్షికోత్సవంపై ప్రత్యేక చర్చ.. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు చర్చను ప్రారంభించనున్న ప్రధాని మోడీ.. వందేమాతరంపై ప్రత్యేక చర్చ కోసం 10 గంటలు కేటాయింపు
* నేడే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. ఫ్యూచర్ సిటీలో రెండు రోజుల పాటు జరగనున్న గ్లోబల్ సమ్మిట్.. పెట్టుబడుల ఆకర్షణ, యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం.. 44 దేశాల నుంచి 154 మంది అతిథుల రాక.. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కంపెనీల నుంచి ప్రతినిధి బృందాలు.. ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు సమ్మిట్ ప్రారంభం.. ముఖ్య అతిథిగా హాజరుకానున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. 2.30కి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం.. వివిధ అంశాలపై 27 సెషన్లలో చర్చలు..
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
* రేపు తెలంగాణ విజన్ – 2047 డాక్యుమెంట్ ఆవిష్కరణ..
* గ్లోబల్ సమ్మిట్లో సినీ రంగంపై ప్రత్యేక చర్చ.. వన్ కంట్రీ – మెనీ సినిమాస్ పేరుతో ప్యానల్ డిస్కషన్స్.. ఫిల్మ్ ఇన్ తెలంగాణ పేరుతో సినిమాల నిర్మాణం
* రేపు సాయంత్రం గంటలకు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ మగింపు వేడుకలు.. రూ. లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనాలు
* అమరావతి: ఇవాళ ఉదయం 10.45కి సచివాలయానికి సీఎం చంద్రబాబు.. పలు కీలక శాఖలపై సమీక్ష నిర్వహించనున్న సీఎం
* రేపటి నుంచి ఏపీలో గూడ్స్ రవాణా నిలిపివేస్తున్న లారీ ఓనర్స్.. టెస్టింగ్, ఫిట్నెస్ చార్జీలు తగ్గించాలని ఆందోళన.. 13 ఏళ్లు దాటిన వాహనాలపై ఫిట్నెస్ ఫీజులు పెంపు విరమించాలని నిరసన
* అల్లూరి ఏజెన్సీపై చలి పంజా.. సింగిల్ డిజిట్కు పడిపోయిన ఉష్ణోగ్రతలు.. మినుములూరు, జి.మాడుగులలో 6 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు.. అరకు 7, పాడేరులో 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు
* తిరుమల: 12 కంపార్ట్మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 75,343 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 26,505 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.69 కోట్లు
* తూర్పుగోదావరి జిల్లా: నేడు భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాజమండ్రి రాక.. నన్నయ్య యూనివర్సిటీలో జరిగే కార్యక్రమంలో పాల్గొననన్న వెంకయ్య నాయుడు
* ఖమ్మం: నేడు మధిర ( మం) మాటూరుపేటలో ఆంధ్రప్రదేశ్ జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు సతీమణి పద్మజ పర్యటన.. జనసేన పార్టీ సర్పంచ్ అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారం.
* ఖమ్మం: నేడు మధిర మండలంలో సిపిఐ సర్పంచ్ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న సిపిఐ నాయకులు కూనంనేని సాంబశివరావు.
* కాకినాడ: నేడు కాజులూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలు లో పాల్గొనున్న మంత్రి వాసంశెట్టి సుభాష్
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!