Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేటి నుంచి ఆస్ట్రేలియా-భారత్ ఏ జట్ల మధ్య రెండో టెస్ట్..
* నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు వర్షాలు..
Also Read
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
- Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
* తెలంగాణలో పెరిగిన చలితీవ్రత.. హైదరాబాద్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
* శ్రీ సత్యసాయి : గోరంట్ల మండలం గొల్లపల్లి గ్రామం వద్ద విద్యుత్ ఉప కేంద్రాన్ని వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. హాజరుకానున్న బీసీ సంక్షేమ శాఖమంత్రి సవిత.
* ప్రకాశం : నేడు ఒంగోలులో పర్యటించనున్న ఏపీ ఫుడ్ సేఫ్టీ చైర్మన్ సీహెచ్ విజయ ప్రతాప్ రెడ్డి..
* నేడు ఒంగోలు కలెక్టరేట్ వద్ద నేషనల్ క్యాన్సర్ డే సందర్బంగా ర్యాలీని ప్రారంభించనున్న కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారీయా..
* ఒంగోలు లోని విద్యుత్ శాఖ ఎస్ఈ కార్యాలయం ఎదుట పెరిగిన విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా ధర్నా…
* రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి నారాయణ… రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలు విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
* తూర్పుగోదావరి జిల్లా: నేడు ఉదయం గం 11.00 లకు 400/220 KV గ్యాస్ ఇన్సులేటెడ్ విద్యుత్ ఉపకేంద్రము మరియు సంబంధిత లైనులు తాళ్లాయపాలెం గ్రామం, తుళ్ళూరు మండలం, గుంటూరు జిల్లా నందు ప్రాంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కందుల దుర్గేష్.
* ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు మరో 15రోజులు అవకాశం… ఈనెల 20వ తేదీ వరకు ఓటు నమోదుకు గడువు పొడిగింపు
* తిరుమల: రేపు శ్రీవారి ఆలయంలో పుష్పయాగానికి అంకురార్పణ.. ఎల్లుండి శ్రీవారి ఆలయంలో పుష్పయాగం.. 10 టన్నుల పుష్పాలతో స్వామివారికి పుష్పార్చన చెయ్యనున్న అర్చకులు.. ఈ సందర్భంగా ఎల్లుండి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ.
* ప్రకాశం : కొనకనమిట్ల మండలం సిద్దవరంలో 132/33 విద్యుత్ ఉప కేంద్రానికి శంకుస్థాపన కార్యక్రమం, ముఖ్య అతిథులుగా పాల్గొననున్న మంత్రులు డోలా వీరాంజనేయ స్వామి, ఆనం రామనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి..
* అనంతపురం : ప్రజాసమస్యల పరిష్కారించాలంటూ రేపటి నుంచి సీపీఎం ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమం.
* కర్నూలు: సుంకేసుల జలాశయంకు కొనసాగుతున్న వరద.. ఇన్ ఫ్లో 11,430 క్యూసెక్కులు.. అవుట్ ఫ్లో 11,337 క్యూసెక్కులు.. 2 గేట్ల ఎత్తివేత
* విశాఖ: నేడు EPDCL ఎదుట కాంగ్రెస్ పార్టీ నిరసన… విద్యుత్ చార్జీల భారం తగ్గించాలని డిమాండ్…
* ఖమ్మం: నేడు మధిర నియోజకవర్గం లో పర్యటించనున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
తాజావార్తలు
-
Jagapathi Babu: ‘పెద్ది’పై కావాలనే నెగిటివిటీ.. గెలిచినా పోరాడాల్సి వస్తోంది !
-
Iran-US: ఈసారి బాధాకరమైన పరిణామాలుంటాయి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
-
Jagapathi Babu: నువ్వు హీరో అయితే ఈసారి ఏం కట్ చేస్తావ్ బుచ్చిబాబూ? ?
-
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
-
AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!