Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేటి నుంచి ఆస్ట్రేలియా-భారత్ ఏ జట్ల మధ్య రెండో టెస్ట్..
* నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు వర్షాలు..
Also Read
- Jaishankar-Zelenskyy: కీవ్లో జెలెన్స్కీతో జైశంకర్ భేటీ.. యుద్ధంలో శాంతి ప్రయత్నాలపై చర్చ
- Tata Chemicals: టాటా కెమికల్స్కు కెన్యా షాక్.. వెళ్లిపోవాలని అధ్యక్షుడి ఆదేశం..
- Tamil Nadu: కొత్త అసెంబ్లీ–సచివాలయం.. ఒకే చోట అన్ని ప్రభుత్వ శాఖలు.. సీఎం విజయ్ ప్రకటన
- Vijay-Congress: ముందు మంచి ముఖ్యమంత్రి అవ్వండి.. విజయ్కు కాంగ్రెస్ సూచన
* తెలంగాణలో పెరిగిన చలితీవ్రత.. హైదరాబాద్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
* శ్రీ సత్యసాయి : గోరంట్ల మండలం గొల్లపల్లి గ్రామం వద్ద విద్యుత్ ఉప కేంద్రాన్ని వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. హాజరుకానున్న బీసీ సంక్షేమ శాఖమంత్రి సవిత.
* ప్రకాశం : నేడు ఒంగోలులో పర్యటించనున్న ఏపీ ఫుడ్ సేఫ్టీ చైర్మన్ సీహెచ్ విజయ ప్రతాప్ రెడ్డి..
* నేడు ఒంగోలు కలెక్టరేట్ వద్ద నేషనల్ క్యాన్సర్ డే సందర్బంగా ర్యాలీని ప్రారంభించనున్న కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారీయా..
* ఒంగోలు లోని విద్యుత్ శాఖ ఎస్ఈ కార్యాలయం ఎదుట పెరిగిన విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా ధర్నా…
* రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి నారాయణ… రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలు విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
* తూర్పుగోదావరి జిల్లా: నేడు ఉదయం గం 11.00 లకు 400/220 KV గ్యాస్ ఇన్సులేటెడ్ విద్యుత్ ఉపకేంద్రము మరియు సంబంధిత లైనులు తాళ్లాయపాలెం గ్రామం, తుళ్ళూరు మండలం, గుంటూరు జిల్లా నందు ప్రాంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కందుల దుర్గేష్.
* ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు మరో 15రోజులు అవకాశం… ఈనెల 20వ తేదీ వరకు ఓటు నమోదుకు గడువు పొడిగింపు
* తిరుమల: రేపు శ్రీవారి ఆలయంలో పుష్పయాగానికి అంకురార్పణ.. ఎల్లుండి శ్రీవారి ఆలయంలో పుష్పయాగం.. 10 టన్నుల పుష్పాలతో స్వామివారికి పుష్పార్చన చెయ్యనున్న అర్చకులు.. ఈ సందర్భంగా ఎల్లుండి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ.
* ప్రకాశం : కొనకనమిట్ల మండలం సిద్దవరంలో 132/33 విద్యుత్ ఉప కేంద్రానికి శంకుస్థాపన కార్యక్రమం, ముఖ్య అతిథులుగా పాల్గొననున్న మంత్రులు డోలా వీరాంజనేయ స్వామి, ఆనం రామనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి..
* అనంతపురం : ప్రజాసమస్యల పరిష్కారించాలంటూ రేపటి నుంచి సీపీఎం ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమం.
* కర్నూలు: సుంకేసుల జలాశయంకు కొనసాగుతున్న వరద.. ఇన్ ఫ్లో 11,430 క్యూసెక్కులు.. అవుట్ ఫ్లో 11,337 క్యూసెక్కులు.. 2 గేట్ల ఎత్తివేత
* విశాఖ: నేడు EPDCL ఎదుట కాంగ్రెస్ పార్టీ నిరసన… విద్యుత్ చార్జీల భారం తగ్గించాలని డిమాండ్…
* ఖమ్మం: నేడు మధిర నియోజకవర్గం లో పర్యటించనున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
తాజావార్తలు
-
OTR: స్థానిక సమరం.. ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీ నేతల్లో గుబులు..
-
Prabhsimran Singh: టీమిండియాలో దక్కని చోటు.. మూడు రోజుల్లో రెండు సెంచరీలతో వీరవిహారం..
-
Konda Murali : కొండా మురళీ ఫైర్.. మా మౌనం బలహీనత కాదు.!
-
Jaishankar-Zelenskyy: కీవ్లో జెలెన్స్కీతో జైశంకర్ భేటీ.. యుద్ధంలో శాంతి ప్రయత్నాలపై చర్చ
-
Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై సమగ్ర అధ్యయనం.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!