What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఇవాళ భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య చివరి వన్డే.. సిడ్నీ వేదికగా ఉదయం 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం
* ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్: ఇవాళ దక్షిణాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్.. ఇండోర్ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్
Also Read
- AC: భారత్లో తొలి ఏసీ ఎక్కడ పెట్టారో తెలుసా? ఆసక్తికర చరిత్ర గురించి తెలుసుకోండి..
- E30 Petrol: పెట్రోల్లో పెరగనున్న ఇథనాల్ శాతం.. వాహనదారులకు లాభమా? నష్టమా?
- TVK Vijay: అలా అయితే మద్దతు విత్డ్రా చేసుకుంటాం.. సీఎం విజయ్కు కొత్త తలనొప్పి..
- Tech Layoffs: ‘‘60 రోజులు లేదా అమెరికా వదలాలి’’.. లేఆఫ్స్తో H-1B ఇండియన్లలో భయం..
* ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఇవాళ వాయుగుండంగా మారనున్న అల్పపీడనం.. 27 నాటికి తుఫాన్గా మారే అవకాశం.. ఇవాళ ఏపీలోని 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీ వైపు దూసుకొస్తున్న మంతా తుఫాన్
* ఢిల్లీ: ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశం.. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి.. ఇవాళ ఉదయం 9.30కి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఏఐసీసీ పరిశీలకులు
* తిరుమల: ఇవాళ ఆన్లైన్లో జనవరి నెలకు సంబంధించిన దర్శన టికెట్లు విడుదల.. ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు.. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో వసతి గదులు కోటా విడుదల
* తిరుమల: ఇవాళ నాగుల చవితి సందర్భంగా పెద్దశేష వాహన సేవ.. రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి
* హైదరాబాద్: నేడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
* నేడు భద్రాచలం రామాలయంలో కార్తీకమాసాన్ని పురస్కరించుకొని సామూహిక సత్యనారాయణ వ్రతాలు
* నల్లగొండ జిల్లా: నేడు హుజూర్ నగర్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా..
* హైదరాబాద్: మేడిగడ్డ, అన్నారం సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ, పునర్నిర్మాణ డిజైన్ ఏజెన్సీల ఎంపిక నేడే చివరి రోజు. EOI సబ్మిషన్ కు నేడు మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈవోఐ సబ్మిషన్ కు సమయం ఇచ్చిన ఇరిగేషన్ శాఖ.
* నేటి నుంచి జాగృతి అధ్యక్షురాలు కవిత జిల్లాల యాత్ర.. సామాజిక తెలంగాణ లక్ష్యంగా 33 జిల్లాల్లో యాత్రకు రూట్ మ్యాప్ రెడీ చేసుకున్న కవిత.. నిజామాబాద్ నుంచి జిల్లాల యాత్రకు శ్రీకారం చుట్టనున్న కవిత.. ఈరోజు ఉదయం 9గంలకు గన్ పార్క్ లో నివాళులర్పించున్న కవిత
* అనంతపురం : నేటి నుంచి రెండు రోజులు పాటు రాష్ట్రస్థాయి జూనియర్ తైక్వాండో పోటీలు.
* శ్రీ సత్యసాయి: నేడు ధర్మవరంలో పర్యటించనున్న మంత్రి సత్యకుమార్ యాదవ్.. బత్తలపల్లి మండలం డి. చెర్లోపల్లి, ధర్మవరం, కత్తె కొట్టాల, పోతులనాగేయపల్లిలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి
* తిరుమల: 20 కంపార్టుమెంట్లలో వేచినున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 71,110 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 25,695 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.89 కోట్లు
* హైదరాబాద్: నేడు తెలంగాణ భవన్ లో కేటీఆర్ కీలక సమావేశం.. గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంచార్జీలు, కార్పొరేటర్లతో సమావేశం కానున్న కేటీఆర్.. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రచారంలో పాల్గొనే విధంగా ప్లానింగ్
తాజావార్తలు
-
Iran Warning: ఇప్పటిదాకా పూర్తి శక్తిని ఉపయోగించలేదు.. ఈసారి వేరే లెవల్లో ఉంటుంది.. ఇరాన్ తాజా వార్నింగ్
-
IPL 2026: RCB ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్ ఎంట్రీ..
-
AC: భారత్లో తొలి ఏసీ ఎక్కడ పెట్టారో తెలుసా? ఆసక్తికర చరిత్ర గురించి తెలుసుకోండి..
-
RC 17: చరణ్ ఫాన్స్.. రెడీ అవండమ్మా!
-
E30 Petrol: పెట్రోల్లో పెరగనున్న ఇథనాల్ శాతం.. వాహనదారులకు లాభమా? నష్టమా?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!