What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఇవాళ్టి నుంచి భారత్, న్యూజిలాండ్ టీ-20 సిరీస్.. ఇవాళ రాత్రి 7 గంటలకు నాగ్పూర్ వేదికగా తొలి మ్యాచ్.. భారత్-న్యూజిలాండ్ మధ్య 5 మ్యాచ్ల టీ-20 సిరీస్
* నేటి నుంచి జేఈఈ మెయిన్స్.. రికార్డు స్థాయిలో 14.50 లక్షల మంది దరఖాస్తు..
Also Read
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
- Modi-Takaichi: మారుతీ మెగా ప్లాంట్ ప్రారంభించిన మోడీ, తకైచి
- Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
* మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు.. ఇవాళ మండమెలిగే పండుగకు ఏర్పాట్లు.. మేడారం జాతరకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఈ నెల 25 నుంచి 31 వరకు ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు.. 50 శాతం అదనపు ఛార్జీలతో మేడారానికి 3,495 బస్సులు
* నేడు కృష్ణా జిల్లా పెడనలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన.. మధ్యాహ్నం 1.50 గంటలకు పెడన నియోజకవర్గంలోని పెద చందాల గ్రామానికి పవన్.. గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు చందు వీర వెంకట వసంత రాయల కుటుంబాన్ని పరామర్శించనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
* భద్రాద్రి: నేడు సింగరేణి కార్యాలయం ముందు ధర్నాకు బీఆర్ఎస్ పిలుపు.. సింగరేణి కోల్ కాంట్రాక్ట్ లో ముఖ్యమంత్రి బావమరిది పాత్ర పై విచారణ జరుపాలని డిమాండ్
* నేడు ఖమ్మం లో ఆర్ వెంకటేశ్వర స్వామి కళ్యాణం లో పాల్గొనున్న చిన్న జీయర్ స్వామి
* ఆదిలాబాద్: నేడు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటన.. సాయంత్రం నాగోబాను దర్శించుకోనున్న డిప్యూటీ సీఎం.. అంతకంటే ముందు దంతనాపల్లి, పులి మడుగు లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేయనున్న భట్టి.. డిప్యూటీ సీఎంతో పాటు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పర్యటన
* జగిత్యాల జిల్లా : నేడు ధర్మపురిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు పర్యటన.. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్లను దర్శించుకొనున్న డిప్యూటీ సీఎం.. పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్న భట్టి.. అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం
* నిర్మల్: నేటి నుంచి మూడు రోజుల పాటు బాసరలో వసంత పంచమి ఉత్సవాలు. ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు. 23 న వసంత పంచమి సందర్భంగా భారీగా తరలి రానున్న భక్తులు. ఆరోజు తెల్లవారు జామునుంచే అక్షర శ్రీకార పూజలు.
* తిరుపతి: నేడు చంద్రగిరి రంగంపేటలో జల్లి కట్టు పోటీలు..
తాజావార్తలు
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
-
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
-
US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
-
KTR : రాహుల్, రేవంత్లతో చర్చకు సిద్ధం.. జూపల్లి ఎందుకు దూరాడో తెలీదు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!