Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు శబరిమలలో మకరజ్యోతి దర్శనం.. భారీగా తరలివస్తున్న అయ్యప్ప భక్తులు..
* మహాకుంభ్ 2025 మొదటి అమృత్ స్నాన్ ఉదయం 6:15 గంటలకు ప్రారంభం.. మహానిర్వాణి అఖారాలోని ముందుగా ఋషులు మరియు సాధువుల అమృత స్నానం
Also Read
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
- LPG Demand Drop: అమాంతం పడిపోయిన LPG వినియోగం.. పెట్రోల్, డీజిల్ రివర్స్.. !
- DK.Shivakumar: ముఖ్యమంత్రిగా యువతపై డీకే.శివకుమార్ వరాల జల్లు.. విద్యార్థులందరికీ ఫ్రీ బస్ పాస్లు
- Sourav Ganguly: దాదాకు షాక్.. గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం
* ఈరోజు గంగాసాగర్లో లక్షలాది మంది యాత్రికులు పవిత్ర స్నానాలు.. రంగంలోకి నేవీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
* తిరుపతి: నారావారిపల్లెలో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన.. కులదైవం నాగాలమ్మను దర్శించుకోనున్న నారా కుటుంబం. సీఎం తల్లిదండ్రులు నారా ఖర్జూర నాయుడు, అమ్మణ్ణమ్మ సమాధులకు పూజలు.. సాయంత్రం 5గంటలకు విజయవాడకు తిరుగు ప్రయాణం
* ప్రకాశం : మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి టంగుటూరు మండలం తూర్పు నాయుదుపాలెం లోని క్యాంప్ కార్యాలయంలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటారు..
* బాపట్ల : మంత్రి గొట్టిపాటి రవికుమార్ చిలకలూరిపేట లోని ఆయన నివాసంలో ఉంటారు..
* బాపట్ల: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి కారంచేడులో సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటారు..
* అంబేద్కర్ కోనసీమ జిల్లా: నేడు కొత్తపేటలో సంక్రాంతి సందర్భంగా ప్రభల ఉత్సవం.. పాత , కొత్త రామాలయాల ప్రభల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు.. ప్రత్యేక ఆకర్షణగా సాయంత్రం అర్ధరాత్రి బాణాసంచా ప్రదర్శన.. ఉభయ రాష్ట్ర ల నుండిభారీగా తరలి రానున్న జనం
* గుంటూరు: పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కార్యాలయంపై దాడి చేసిన ఘటనపై ,నేడు జిల్లా ఎస్పీని కలవనున్న వైసీపీ నేతలు.. కార్యాలయంపై దాడి చేసి పలువురునీ గాయపరిచిన ఘటనపై ఫిర్యాదు చేయనున్న వైపీసీ
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ నెల్లూరులో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* విశాఖ: నేడు ఆర్కే బీచ్ లో కైట్ ఫెస్ట్, సంక్రాంతి రోజున రంగు రంగుల పతంగులతో జరగనున్న పోటీలు
* తిరుమల: 19వ తేదీ వరకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం.. తిరుపతిలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ.. ఎల్లుండికి సంబంధించిన దర్శన టిక్కెట్లు జారీ చేస్తున్న టిటిడి
* తిరుమల: నిన్న శ్రీవారిని దర్శించుకున్న 74,800 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 17,726 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.48 కోట్లు
* పల్నాడు: నేడు పలనాడు ఎస్పీని కలవనున్న మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.. తనపై జరిగిన దాడి కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరును చేర్చాలని, జిల్లా ఎస్పీని కోరనున్న బుద్ధ వెంకన్న…
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!