Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు శబరిమలలో మకరజ్యోతి దర్శనం.. భారీగా తరలివస్తున్న అయ్యప్ప భక్తులు..
* మహాకుంభ్ 2025 మొదటి అమృత్ స్నాన్ ఉదయం 6:15 గంటలకు ప్రారంభం.. మహానిర్వాణి అఖారాలోని ముందుగా ఋషులు మరియు సాధువుల అమృత స్నానం
Also Read
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- Sonam Wangchuk: దీక్ష భగ్నం.. సోనమ్ వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలింపు..
- LoC Ceasefire: ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి.. ఎల్వోసీ వెంబడి భారీ కాల్పులు..
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
* ఈరోజు గంగాసాగర్లో లక్షలాది మంది యాత్రికులు పవిత్ర స్నానాలు.. రంగంలోకి నేవీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
* తిరుపతి: నారావారిపల్లెలో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన.. కులదైవం నాగాలమ్మను దర్శించుకోనున్న నారా కుటుంబం. సీఎం తల్లిదండ్రులు నారా ఖర్జూర నాయుడు, అమ్మణ్ణమ్మ సమాధులకు పూజలు.. సాయంత్రం 5గంటలకు విజయవాడకు తిరుగు ప్రయాణం
* ప్రకాశం : మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి టంగుటూరు మండలం తూర్పు నాయుదుపాలెం లోని క్యాంప్ కార్యాలయంలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటారు..
* బాపట్ల : మంత్రి గొట్టిపాటి రవికుమార్ చిలకలూరిపేట లోని ఆయన నివాసంలో ఉంటారు..
* బాపట్ల: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి కారంచేడులో సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటారు..
* అంబేద్కర్ కోనసీమ జిల్లా: నేడు కొత్తపేటలో సంక్రాంతి సందర్భంగా ప్రభల ఉత్సవం.. పాత , కొత్త రామాలయాల ప్రభల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు.. ప్రత్యేక ఆకర్షణగా సాయంత్రం అర్ధరాత్రి బాణాసంచా ప్రదర్శన.. ఉభయ రాష్ట్ర ల నుండిభారీగా తరలి రానున్న జనం
* గుంటూరు: పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కార్యాలయంపై దాడి చేసిన ఘటనపై ,నేడు జిల్లా ఎస్పీని కలవనున్న వైసీపీ నేతలు.. కార్యాలయంపై దాడి చేసి పలువురునీ గాయపరిచిన ఘటనపై ఫిర్యాదు చేయనున్న వైపీసీ
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ నెల్లూరులో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* విశాఖ: నేడు ఆర్కే బీచ్ లో కైట్ ఫెస్ట్, సంక్రాంతి రోజున రంగు రంగుల పతంగులతో జరగనున్న పోటీలు
* తిరుమల: 19వ తేదీ వరకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం.. తిరుపతిలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ.. ఎల్లుండికి సంబంధించిన దర్శన టిక్కెట్లు జారీ చేస్తున్న టిటిడి
* తిరుమల: నిన్న శ్రీవారిని దర్శించుకున్న 74,800 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 17,726 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.48 కోట్లు
* పల్నాడు: నేడు పలనాడు ఎస్పీని కలవనున్న మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.. తనపై జరిగిన దాడి కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరును చేర్చాలని, జిల్లా ఎస్పీని కోరనున్న బుద్ధ వెంకన్న…
తాజావార్తలు
-
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
-
Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్తో మోసం.. ‘బాస్ స్కామ్’పై సెబీ హెచ్చరిక..
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
-
Vikram-1: విక్రమ్-1 రాకెట్లో అంతరిక్షంలోకి ప్రధాని మోడీ చేతిరాత పోస్ట్కార్డ్.. చరిత్ర సృష్టించనున్న మిషన్ ఆగమన్
-
Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!